హైదరాబాద్ : రూ.వేలకోట్ల ఎమ్మెల్యేని కొన్నట్టుగా.. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి బీజేపీ ఖరీదు కడుతోందని ఐటీశాఖ మంత్రి కే.తారకరామారావు ఆరోపించారు. అయితే, మునుగోడు ప్రజల స్వాభిమానం ముందు బీజేపీ బట్టేబాజ్ �
హైదరాబాద్ : 2022 సంవత్సరానికి గాను శేఖర్ స్మారక అవార్డును హిందూ కార్టూనిస్ట్ సురేంద్ర అందుకున్నారు. సోమాజీగూడ ప్రెస్క్లబ్లో జరిగిన కార్యక్రమంలో సురేంద్రకు అవార్డు, ప్రశంసాపత్రం, రూ.10వేల నగదును బహూకర�
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 29న పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన�
మన ఓటు బీజేపీకి పడ్డదంటే.. మన బాయికాడ మీటరు పడ్డట్టే జరిగేది రైతు కూలీల బతుకు ఎన్నిక.. మన బతుకుదెరువు ఎన్నిక తెలంగాణ ఏమంటున్నదో దేశానికి చూపెట్టాలె.. కేసీఆర్ పిలుపు మునుగోడులో భారీగా ప్రజాదీవెన సభ.. సీఎంకు
వ్యవసాయ బావికి, ఇంట్లో గ్యాస్ బండకు దండంపెట్టి ఓటెయ్యండి మునుగోడు ప్రజాదీవెన సభలోముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలని సీఎం కేసీఆర్ �
బాకీ కట్టినా.. ఉన్నట్టు నింద కేంద్రం కుట్ర.. ఆదుకున్న ప్రకృతి పూర్తిస్థాయిలో హైడల్, థర్మల్, సోలార్ ఉత్పత్తి.. కరెంట్ లోటు నిల్ హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి సహా అన్ని రంగాల్లో ముందంజల�
2019 బ్యాచ్కు 23, 24న కౌన్సిలింగ్ డీఎంఈ రమేశ్రెడ్డి ఆదేశాలు హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న 2018 బ్యాచ్కు చెందిన సీనియర్ రెసిడెంట్లను రిలీవ్ చేయాలని వైద్య విద్య సంచా�
హైకోర్టు అతిథి గృహాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నిర్మాణ పనులకు శంకుస్థాపన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అతిథి గ
(కాళేశ్వరంపై కబోది విమర్శలు-2) తుమ్మిడిహెట్టిని కాదని, కాళేశ్వరం వద్ద ప్రాజెక్టును కట్టడంలో హేతుబద్ధత ఏమీ లేదని అనటమే కాదు, ఎత్తిపోతల పంపులతో విద్యుత్ చార్జీల కారణంగా అది మోయలేని బరువుగా తయారవుతుందని ఇ�
హైదరాబాద్ : భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించే ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఈనెల 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటల ను�