ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం పెంచేందుకు ప్రాధాన్యమిస్తోంది.
ప్రజలకు పరిపాలన చేరువయ్యేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆలోచనకు అనుగుణంగా కొత్త జిల్లాలో కొత్త కలెక్టరేట్ ఆయన చేతులు మీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చే�
చరిత్ర ఒకోసారి నమ్మలేని చిత్రాలను చేస్తుంటుంది. అయితే అందుకు తగిన కారణాలుంటాయి. అటువంటిదే ఒకటి ప్రస్తుతం తెలుగు భూమిలో మన కళ్లెదుట జరుగుతున్నది. సీమాంధ్రకు చెందిన పాలక వర్గాల వల్ల తనకు అన్యాయం జరుగుతున�
పుట్టుకతో వచ్చే పీటర్స్ అనోమలీ అనే వ్యాధికి నగరంలోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ (ఎల్వీపీఐ)కు చెందిన డాక్టర్ మురళీధర్ అత్యాధునిక ‘సిఫా’ శస్త్రచికిత్సను ఆవిష్కరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 2వ విడుత కంటి వెలుగు కార్యక్రమ ఫలితాలు ప్రతి ఒక్కరికీ అందేలా ప్రజాప్రతినిధులు చొర వ చూపాలని పోచారం చైర్మన్ బి.కొండల్రెడ్డి సూచిం చారు.
కంటి సమస్యలు ఉన్నవారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు.
రాష్ర్టానికి అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ అని, రైతు శ్రేయస్సుకు ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంతో పాటు మల్కాపూ�