ఖమ్మం : భద్రాచలం వద్ద గోదావరి వరద క్రమేణా తగ్గుముఖం పడుతున్నది. బుధవారం రాత్రి 11 గంటలకు 54.20 అడుగుల వద్ద నీటిమట్టం ఉండగా మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగింది. గురువారం ఉదయం 6 గంటలకు 53.50 అడుగులకు చేరుకుని అప్పటి నుంచ
హైదరాబాద్ : రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం – సంస్కరణలలో భాగంగా ఏర్పాటైన నూతన గ్రామ పంచాయతీలన్నింటికీ, సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీ, కేటాయించిన నిధులతో వారి ఆదేశాల మేరకు త్వరలోనే క�
హైదరాబాద్ : వెనుకబడిన వర్గాలను ఏకం చేసి, రాజ్యాలను పాలించిన గొప్ప నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రవీంద్ర భారతిలో పాపన్న జయంతి వేడుకలు నిర్వహించగా.. మంత్రుల�
తెలంగాణ ఏర్పాటు నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.లక్ష. ఈ రోజు రూ.2,78,500. అంటే ఎన్ని రెట్లు పెరిగిపోయాం? మనకంటే ముందుగా ఏండ్లుగా ఉన్న రాష్ర్టాలు కూడా ఈ ప్రగతి సాధించలేదు. చాలా క్రమశిక్షణతో, అవినీతి రహితంగా, చెప్పిం
తెలంగాణ యూనివర్సిటీలో ‘గుప్తా’ధిపత్యం నడుస్తున్నది. వీసీ రవీందర్ గుప్తా ఏకపక్ష నిర్ణయాలతో వర్సిటీ ప్రతిష్ట మంట గలుస్తున్నది. అవుట్ నియామకాలు మొదలు రిజిస్ట్రార్ల మార్పు వరకూ ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంట�
రాష్ట్రంలోని అన్ని ప్రధాన డ్యాముల పరిరక్షణకు తగిన చర్యలు చేపట్టాలని డ్యామ్ సేఫ్టీ స్టేట్ కమిటీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 184 డ్యామ్లు ఉన్నాయని గుర్తించిన స్టేట్ కమిటీ ఆయా ఆనకట్టలను క్షేత్రస�
కోడేరు: కొల్లాపూర్లో దారుణం జరిగింది. కన్నతండ్రే ఇద్దరు పిల్లల ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత తానూ గొంతు కోసుకుని మరణించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇక్కడి కుడికిళ్ల గ్రామానికి చెందిన మెట్టే ఓంకార్కు ము�
హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజ్గిరి నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం కేసీఆర్ను ట్రెసా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. రెవెన్యూ శాఖలో ప్రస్తుత పరిస్థితులు, పలు పె
హైదరాబాద్ : తెలంగాణ లాసెట్, పీజీ లా సెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో.. చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ ఆర్ లింబాద్రి లాసెట్, పీజీలాసెట్ ఫలితాలు ప్రకటించారు. పరీక్షల�
హైదరాబాద్: రైతు ధర్నా పేరుతో రైతులు లేని ధర్నా నిర్వహించి బాల్కొండ నియోజకవర్గంలో నిర్మించిన చెక్ డ్యాంలపై ఎంపీ అర్వింద్ పచ్చి అబద్ధాలు చెప్పాడని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి త�
CM KCR | దేశంలో జరిగే పరిణామాలపై ఎప్పటికప్పుడు గ్రామాల్లో, బస్తీలు.. ఎక్కడికక్కడ చర్చ జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం మేడ్చల్ మల్కాజ్గిరి సమీకృత కలెక్టరేట్ను సీఎం ప్రారంభించి, మాట్లాడారు. ఈ సందర్భం�
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో కరెంటు పోదని, కానీ దేశరాజధాని ఢిల్లీలో మాత్రం 24 గంటల కరెంటు రాదని సీఎం కేసీఆర్ అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మా�
CM KCR | పరిపాలన వికేంద్రీకరణతో ప్రజలకు వేగంగా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. బుధవారం ఆయన మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రా
ఇయ్యాల ప్రధాన మంత్రే మనకు శత్రువు అయ్యిండు. కేంద్ర ప్రభుత్వం తెలివి తక్కువతనం వల్ల, నిర్ణయం తీసుకోలేని నిష్క్రియాపరత్వం వల్ల వికారాబాద్కు కృష్ణా నీళ్లు రావడం ఆలస్యం అవుతున్నది. కేంద్రం ఎన్ని అడ్డంకుల�