తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ చారు సిన్హా సత్తా ఆమె నేతృత్వంలోని క్యూఏటీకి 41 అవార్డులు హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): భారత దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రం గ్యాలంట్రీ అవార్డులన
నవాడాలో సైబర్ నేరగాడి దుశ్చర్య హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): కేసు విచారణ నిమిత్తం బీహార్ వెళ్లిన తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులపై సైబర్ దుండగులు కాల్పులకు తెగబడ్డారు. సైబర్ నేరాని
75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో త్యాగధనుల బలిదానాలు, మరెందరో స్వాతంత్య్ర సమరయోధులు చూపిన చొరవతో నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీల�
కాంగ్రెస్లో అసంతృప్త కుంపట్లు చల్లారడం లేదు. ఆగ్నికి ఆజ్యం పోసినట్టు మునుగోడులో ఆ పార్టీ నిర్వహించిన సభ ఆసంతృప్తులను మరింత రెచ్చగొట్టినట్టయ్యింది. ఈ సభతో పార్టీలో రేవంత్రెడ్డి వన్మ్యాన్ షో మరింత ఎ
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పిలుపు మేరకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్ల్లో ఏకంగా 2,32,200 కేసులు పరిషారమయ్యాయి. ఇందులో ప్రీలిటిగేషన్ కేసులు 5,516 కాగా, మిగిలిన 2,26,684 కేసులు కోర్టుల్లో పెండ�
వరికి కేంద్రం ఉరి వేస్తున్నది. ఎగుమతులు తగ్గినందున సాగు తగ్గించాలని ఒకసారి, విదేశాల్లో డిమాండ్ ఉన్నందున సాగు పెంచాలంటూ కేంద్ర మంత్రులే మరోసారి భిన్న ప్రకటనలు చేశారు. మరోవైపు వరి ఉత్పత్తిలో అగ్రగామిగా �
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర వాయవ్య దిశగా కదిలి రాగల 36 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుం డం ప్రభావం తెలంగాణపై తక్కువగా ఉంటుందని పేర్�
కేసీఆర్, కేటీఆర్ ఆలోచనలు, కార్యదీక్షలతోనే పెట్టుబడులు ప్రపంచంలోనే ఫార్మా రంగంలో అగ్రగామిగా రాష్ట్రం: మంత్రి కొప్పుల ముస్లిం చాంబర్ ఆఫ్ కామర్స్. ఇండస్ట్రీస్ ఇంటర్నేషనల్ బిజినెస్ సమ్మిట్లో ప్ర�
హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయ సుస్థిరత, ప్రశాంత, చక్కని వాతావరణ పరిస్థితులున్నాయని, తద్వారా పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా మారిందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సీఎం కేసీఆర్, మం
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వరుస సెలవుదినాలు రావడంతో భక్తులు దర్శనానికి క్యూకట్టారు. స్వామివారి ఉచిత దర్
నిర్మల్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలు తెలంగాణ వ్యాప్తగా ఘనంగా కొనసాగుతున్నాయి. ముఖ్రా కే గ్రామ పరిధిలోని పంట పొలాల్లో జాతీయ జెండాలను రైతులు రెపరెపలాడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తాము
వ్యవసాయరంగంలో మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు తెలంగాణ సిద్ధమవుతున్నది. భారీ స్థాయిలో పామాయిల్ను ఉత్పత్తిచేసి దేశ అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. వచ్చే
తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. కొత్త నాయమూర్తుల నియామకాన్ని ధ్రువీకరిస్తూ శుక్రవారం కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుద�