వ్యవసాయరంగంలో మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు తెలంగాణ సిద్ధమవుతున్నది. భారీ స్థాయిలో పామాయిల్ను ఉత్పత్తిచేసి దేశ అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. వచ్చే
తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. కొత్త నాయమూర్తుల నియామకాన్ని ధ్రువీకరిస్తూ శుక్రవారం కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుద�
సైనికుడిగా మారి దేశ సేవ చేయాలని కలలు కన్నాడా యువకుడు.. గత ఏడాది నిర్వహించిన ఆర్మీ ర్యాలీలో ఈవెంట్లన్నీ పాసయ్యాడు.. రాత పరీక్ష రాయటమే తరువాయి. కానీ, కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్' ఆ యువకుడి ప్రాణాలు తీసింద�
హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS PECET) 2022 కు సంబంధించిన దేహ ధారుడ్య పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను సెప్టెంబర్ రెండో వారంలో నిర్వహిస్తామని కన్వీనర
హైదరాబాద్ : ఉత్తర బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ తరువాత మరో 24 గంటల్లో బలపడి ఉత్తర వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈ
కరీంనగర్ : ప్రపంచంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ చౌక్లో మహిళా కా�
Minister KTR | రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ రాఖీ పండుగను పురస్కరించుకొని.. ప్రత్యేకమైన ఫోటోలను షేర్ చేశారు. కొన్ని బంధాలు చాలా ప్రత్యేకమైనవి అని అంటూ కేటీఆర్ క్యాప్షన్ ఇచ్చారు. చిన్నప్పుడ�
హైదరాబాద్ : తెలంగాణలో మహిళాభివృద్ధి కోసం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ వర�
రంగారెడ్డి : కొవిడ్ వైరస్కు వ్యాక్సిన్ను తెలంగాణ నుంచే దేశానికి అందించాం. దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రమే ఇంటింటికి తాగునీరు అందిస్తున్నదని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా న
రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 5,111 అంగన్వాడీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ
మానవ సంబంధాల్లోని పవిత్రమైన సోదరభావాన్ని మరింత బలోపేతంచేసే రక్షాబంధన్ (రాఖీల పండుగ) సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
‘రక్షాబంధన్ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలుపడానికే వచ్చా..’ అంటూ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందిన మహిళల�
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురసరించుకొని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల భవనాలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, ప్రధాన కూడళ్లు విద్యుత్ దీపాల అలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి.
హైదరాబాద్ : రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా ఘనంగా జరుపుకునే రక్షాబంధన్ పండు�