హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన సోదరభావాన్ని బలోపేతం చేసే పండుగ రాఖీ పండుగ అని తెలిపారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల్లో గొ�
డీఆర్డీవోల వద్ద రిపోర్ట్ చేయాలని ఆదేశాలు 7,651 మందికి తిరిగి బాధ్యతల అప్పగింత సీఎం కేసీఆర్కు ఫీల్డ్ అసిస్టెంట్ల కృతజ్ఞతలు ముఖ్యమంత్రికి మంత్రి ఎర్రబెల్లి ధన్యవాదాలు కేసీఆర్, ఎర్రబెల్లి చిత్రపటాలకు ప
పాఠశాల విద్యాశాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తొలిమెట్టు’ కార్యక్రమానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రాథమికస్థాయి విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలను సాధించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన తొలిమెట్టు ఈ నె
National Flag | రాష్ట్ర వ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర
హైదరాబాద్ : రాష్ట్రంలో ఈనెల14వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా తీర ప్రాంతంలో ఉన్న వాయుగుండం బలహీనపడింది. ఇది పశ్చిమ వాయువ్యదిశగా కదిలి.. రానున్�
హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మాదాపూర్ ఇనార్బిట్ మాల్లో ప్రదర్శిస్తున్న గాంధీ చలన చిత్రాన్ని వీక్షిస్తున్న విద్యార్థులతో ఇవాళ సీఎస్ సోమేశ్ కుమార్ కలిసి ముచ్చటించారు. తెలంగాణ రాష్ట్�
సిద్దిపేట : స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిపై రాష్ట్ర మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. జాతీయ జెండాలను అందించలేకపోతున్నామని, కాగితపు జెండ
హైదరాబాద్ : రాష్ట్రంలోని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. �
హైదరాబాద్ : రాష్ట్రంలో రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధవారం రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తా
Rains | రాష్ట్రానికి వాయుగుండం ముప్పు తప్పింది. దీంతో వర్షాల తీవ్రత కూడా తగ్గింది. ఈ నెల 13 వరకు పలుచోట్ల తేలికపాటి వర్షాలు మాత్రమే కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది
పొరుగు రాష్ట్ర కూలీలతో సకాలంలో పనులు పట్టణాల నుంచి గ్రామాలకు చేరుకున్న వలసకార్మికులు వేలాది మంది కూలీలకు ఉపాధి జోరుగా సాగుతున్న వ్యవసాయ, భవన నిర్మాణ పనులు వ్యవసాయ పనులకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాక తెలంగా�
వ్యాపారాన్ని సులభతరం చేయడం (ఈవోడీబీ)లో అత్యుత్తమ ప్రతిభ చూపిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ‘ఎకనమిక్ టైమ్స్' అవార్డును ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అత్యుత్తమంగా ఉన్�
ధర్మపురి : భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకే సీఎం కేసీఆర్ 15 రోజుల పాటు స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్న