వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఐదు నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న వరంగల్ మహానగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధుల వరద పారిస్తోంది.
వచ్చే నెల 3న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నది. ఉపాధ్యాయులు ఉదయం,
‘గడిచిన ఎనిమిదిన్నరేండ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సుభిక్షంగా మారిందని, ఎక్కడ చూసినా పంట పొలాలు దర్శనమిస్తున్నాయని, కాళేశ్వరం జలాల ద్వారా నేడు లక్షలాది ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారని రాష్ట్�
గుండెపోటుతో రాష్ట్రంలో ఆదివారం ఇద్దరు మృతిచెందారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని కౌట్ల(బి) గ్రామానికి చెందిన వంగ లాల్రెడ్డి కుంటాల మండలం సూర్యాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్త�
జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు గడువు సమీపిస్తున్నది. జేఈఈ మెయిన్2, సీయూఈటీ (యూజీ), ఐకార్ ఏఐఈఈఏ, బిట్శాట్ వంటి ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేయడానికి వారం రోజుల సమయమే మిగిలి వున్నది.
అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) దరఖాస్తుల సవరణకు ఈ నెల 9 నుంచి 11 వరకు అవకాశం ఇస్తున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు.
తెలంగాణ సారస్వత పరిషత్తు 2023 సంవత్సరానికి ఉత్తమ గ్రంథ పురస్కారాలకు రచనలను ఆహ్వానిస్తున్నట్టు పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ చెన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
G 20 | డిజిటల్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీ వ్యాలెట్ ఓ అద్భుతమని, దాంతో పల్లెలకు బ్యాకింగ్ సేవలను మరింత దగ్గర చేశామని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. హైదరాబాద్ ఇంటర్న�
Minister Harish Rao | మెడికల్ కాలేజీ (Medical College)ల విషయంలో కేంద్ర (Center) తెలంగాణ (Teleangana)కు అన్యాయం చేసిందన్నది పచ్చినిజమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు (Minister Harish Rao) అన్నారు. గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదిక�
Kanti velugu | కంటి వెలుగు (Kanti velugu) కార్యక్రమంలో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 63లక్షల 82 వేల 201 మందికి కంటి పరీక్షలు చేసి దృష్టిలోపం ఉన్న 11 లక్షల 40 వేల మందికి ఉచితంగా కళ్లద్దాలు, మందులను పంపిణీ చేశారు. ప్రభుత్వ వైద్యంతో �
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని పట్టణాల్లో మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు (Minister KTR) తెలిపారు.
Wanaparthy | వనపర్తి ఆర్టీసీ డిపో లాభాల బాట పట్టింది. డీఎంగా పరమేశ్వరి బాధ్యతలు చేపట్టాక నష్టాల్లో ఉన్న డిపోకు ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టారు. మొత్తం 65 డిపార్ట్మెంట్, 48 హైర్ బస్సులు ఉండగా.. 138 మంది డ్రైవర్లు, 198 మ�
Telangana | ఒకప్పుడు ఎడారి ప్రాంతాన్ని తలపించిన తెలంగాణ.. ఇప్పుడు నీటి సంరక్షణలో ఇతర రాష్ర్టాలకు ఎలా ఆదర్శంగా నిలిచిందన్న విషయం తెలుసుకోవడానికి సిద్ధమయ్యా. కేంద్రప్రభుత్వం నయాపైసా సాయం చేయకపోయినప్పటికీ, తెలం�