హైదరాబాద్ : రాష్ట్రంలోని ముస్లింలందరికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మొహర్రం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. మొహర్రం పండుగ త్యాగం, స్ఫూర్తికి ప్రతీక అని పేర్కొన
హైదరాబాద్ : టీఎస్ పాలిసెట్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి గాను స్పాట్ అడ్మిషన్స్ షెడ్యూల్ను సాంకేతిక విద్యామండలి అధికారులు సోమవారం విడుదల చేశారు. మంగళవారం నుంచి ఫీజు చెల్లింపు.. సర్టిఫికెట్ల అప్లోడి�
హైదరాబాద్ : కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం నెగ్గిన తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. మహిళల 50 కేజీల విభాగంలో నిఖత�
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. దేశ వ్యాప్తంగా చేపట్టిన మహాధర్నాలో సోమవారం విద్యుత్ ఉద్యోగులు పాల్గొన�
అంచనాలను నిలబెడుతూ కామన్వెల్త్ క్రీడల్లో యువ బాక్సర్ నిఖత్ యావత్ దేశ ప్రజలను గర్వపడేలా చేసింది. కామన్వెల్త్ క్రీడల్లో 48-50 కేజీల విభాగంలో జరిగిన బాక్సింగ్లో బంగారు పతకాన్ని కొల్లగొట్టింది. సరిగ్�
స్వరాష్ట్రంలో చేనేత కార్మికుల బతుకుల్లో అనూహ్యమైన మా ర్పులు చోటుచేసుకొన్నాయని ఎస్సీ సంక్షే మ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అ న్నారు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని చేనేత సహకార సంఘంలో ఎమ్మెల్యే సంజయ్కుమార్
హైదరాబాద్ : దేశాన్ని స్వాతంత్య్రం వచ్చి 75 సంత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా లేదు.. కానీ, మనం ఎవరి దేవుడు గొప్ప అనే అంశంపైనే దృష్టి పెడుతున్నాం. అది మానేసి ఇప్ప
జగిత్యాల : గురుకుల పాఠశాలలను దేశానికే ఆదర్శనీయమని, పాఠశాలల్లో విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాకేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన�
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిసింది. 554 పోస్టులకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వ�
Minister Harish Rao | నీతి ఆయోగ్ రాజకీయరంగును పులుముకుందని.. బీజేపీకి వంతపాడుతూ ప్రకటన విడుదల చేయడం సిగ్గుచేటని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ శనివారం మ�
Minister KTR | తెలంగాణ చేనేతలు భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పీపుల్స్ ప్లాజాలో ఆదివారం జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనం�