Minister Jagadish Reddy | నల్లగొండ : హిందుత్వానికి ఏ ఒక్కరూ ఛాంపియన్ కాదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. హిందుత్వాన్ని రాజకీయాల్లోకి దూర్చి కొందరు హిందుత్వ( Hindutva ) గౌరవాన్ని దిగజారుస్తున్నా�
Agriculture | వరుసగా వానకాలం, యాసంగి రెండు పంటలు సాగుచేసిన తర్వాత భూమిలో సారం తగ్గుతుంది. ఆ తర్వాత మరో పంట సాగుచేస్తే దిగుబడి తక్కువగా వస్తుంది. దీని నివారణకు రైతులు వానకాలం పంట వేసే ముందు వేసవిలో దుక్కులు దున్ను�
Holi Celebrations | పండుగ ఏదైనా పల్లెల్లో ఎంతో ప్రత్యేకంగా జరుపుకొంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు తమదైన సందడితో ఆ పండుగకు మరింత వన్నె తెస్తారు. అసలే పల్లె పదాలతో సాహిత్య పరిమళాలు కొత్త గుబాళింపు వెదజల్లే పల్లెల్లో ఆ�
Children | అల్లాదుర్గం, మార్చి 3: కన్నతల్లి కొడుతుందనే భయంతో ఇంటి నుంచి పారిపోతున్న ఇద్దరు చిన్నారులను ఉపాధి హామీ కూలీలు చేరదీశారు. తర్వాత ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. ఈ సంఘటన అల్లాదుర్గం మండలం కాయిదంపల్�
MGM Hospital | వరంగల్ చౌరస్తా, మార్చి 3: ఎంజీఎంలో ఉన్నతాధికారికి, పలువురు విభాగాధిపతులకు ఒక విషయం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ సంతకంతో పాటు పలువురు ప్రొఫెసర్ల సం
Mulching | ఉద్యాన పంటలు, కూరగాయల సాగులో వివిధ సమస్యలను అదిగమించడంతోపాటు మంచి దిగుబడులు సాధించాలంటే ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను అవలంబించాలి. మెరక భూముల్లో పంటలను సాగుచేస్తే కలుపు సమస్య తీవ్రంగా ఉంటుంది. సా
Gym | వేగంగా కండలు పెంచుకోవచ్చని ఆశ చూపుతూ జిమ్లలో హార్మోన్ ఇంజక్షన్లు, టాబ్లెట్లు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను సౌత్జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓంప్రకాశ్ తన చిన్ననాటి స్నేహితుడైన విశాఖపట్న
Hyderabad | సిద్దిపేట జిల్లా కుకునూర్ వద్ద రైల్వే శాఖ నూతనంగా ట్రాక్లైన్ను నిర్మించ తలపెట్టింది. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి ఆటంకం కలగకుండా హైదరాబాద్ నగరానికి మంచినీరు సరఫరా చేస్తున్న గోదావరి తొలి విడత ప�
Bachupally | మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి పరిధిలోని హెచ్ఎండీఏ లేఅవుట్లో అన్ని ప్లాట్లు అమ్ముడుపోయాయని అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండురోజులపాటు లేఅవుట్లోని 73 ప్లాట్లను ఆన్లైన్ల
Revanth Reddy | పీసీసీ చీఫ్ ఏ రేవంత్రెడ్డి పాదయాత్ర చేసే ప్రాంతంలో పోలీసుల భద్రత ఉన్నప్పుడు ఆయనకు అదనపు భద్రత కల్పించాల్సిన అవసరం ఏముందని హైకోర్టు ప్రశ్నించింది. పాదయాత్ర చేస్తున్న తనకు అదనపు భద్రత కల్పించేల�
Harish Rao | సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలో శుక్రవారం పర్యటించిన మంత్రి హరీశ్రావు ఒక అరుగు మీద కూర్చున్న ఓ వృద్ధురాలిని ఆత్మీయంగా పలకరించారు. చిరునవ్వుతో కుశల ప్రశ్నలు వేశారు.
Governor Tamilisai | గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఫక్తు రాజకీయ నాయకురాలిగా మారిపోయారు. ఇన్నాళ్లూ సీఎం కేసీఆర్పై, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆమె ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని లక్ష్యంగా చేసుకున్నారు
ప్రభుత్వం అమలు చేస్తున్న సమ్మిళిత అభివృద్ధి విధానాలే తెలంగాణను ప్రగతి ప థంలో ఉన్నతంగా నిలబెడుతున్నాయని రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ తెలిపారు.