GRMB | గోదావరి నది యాజమాన్య బోర్డు (GRMB) సమావేశం మంగళవారం జరుగనున్నది. హైదరాబాద్లోని జలసౌధలో ఉదయం 10.30 గంటలకు చైర్మన్ ఎంకే సిన్హా అధ్యక్షతన బోర్డు సమావేశం కానున్నది. ఈ సందర్భంగా కడెం-గూడెం ఎత్తిపోతల పథకం, మెండి�
బీఆర్ఎస్ ఈజ్ ఫర్ ఇండియా అని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. మహోజ్వల భారత నిర్మాణమే బీఆర్ఎస్ లక్ష్యమని తెలిపారు. వనరులు, వసతులు పుష్కలంగా ఉండి కూడా.. ఈ దేశ ప
నెయిల్ కట్టర్లు, బ్లేడ్లు, మన జాతీయ పతాకాలు, టపాసులు, మన పిల్లలు ఎగరేసే పతంగులకు మాంజా దారాలు, హోలీ రంగులు ఇవన్నీ చైనా నుంచే. మరి మన ప్రధాని మోదీ గొంతు చించుకొని ఇచ్చిన మేకిన్ ఇండియా నినాదం ఏమైంది. అది ఏం త�
రాష్ట్రంలోని రోడ్లన్నింటినీ శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ సిస్టంతో మ్యాపింగ్ చేయనున్నట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు.
సంక్రాంతి తర్వాత ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ కార్యకలాపాలు పెరుగుతాయని, పార్టీలో చేరుతామంటూ చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తున్నారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్తునిస్తామని.. దళితబిడ్డలకు దళితబంధు పథకాన్ని అమలుచేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.
అన్ని వస్తువులను చైనా నుంచి దిగుమతి చేసుకోవటమేనా? దేశంలో చైనా బజార్ లేని ప్రాంతం ఉన్నదా? అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అడుగుతుంటే మేధావి వర్గాలు ఆలోచనలో పడ్డాయి.
‘తెలంగాణ ఏర్పడ్డాక 1,33,942 పోస్టులను భర్తీ చేశాం. ప్రస్తుతం కొత్తగా మరో 91,142 ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించాం. అందులో 80,039 ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో, మరో 11,103 ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగు�