SI Prelims | రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ ప్రిలిమ్స్ రాత పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదరం 10 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంటవరకు కొనసాగనుంది.
Heavy rains | తెలంగాణలో ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం ఉరుములు మెరుపులతో
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): నీతి ఆయోగ్ చెప్పే మాటలకు, సిఫారసులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గౌరవం సున్నా అని సీఎం కేసీఆర్ విమర్శించారు. ‘ప్రొఫెసర్ జయశంకర్గారి స్నేహితుడు ప్రొఫెసర్ ముంగేఖర్�
స్వరాష్ట్ర సాధన కోసం జీవితాంతం తపించిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ కలలుగన్న తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ సాధించడమే కాకుండా ఆ మహనీయుడి ఆశయాలను సాకారం చేస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ, రాష్�
మరుగున పడిన మగ్గాలకు తెలంగాణ సర్కార్ జీవం పోస్తున్నది. చేనేత కార్మికులకు అండగా ఉండేందుకుగానూ నూతన పథకాలను తీసుకొచ్చి వారి కుటుంబాలకు అండగా నిలుస్తుంది. ప్రతి సోమవారం అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజ�
జిల్లావ్యాప్తంగా అచార్య జయశంకర్సార్ జయంతి వేడు కలను శనివారం ఊరూరా ఘనంగా నిర్వహించారు. నాయ కులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజా సంఘాల నా యకులు జయశంకర్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పి�
హైదరాబాద్ : మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు సంబంధించి నీతి ఆయోగ్ చేసిన సిఫారసులకు కేంద్రం ఒక్కపైసా అయినా ఇచ్చిందా? దీనిపై సూటిగా, స్పష్టంగా సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయ�
హైదరాబాద్ : పేదరికం కారణంగా ఏ ఒక్కరూ కూడా విద్యకు దూరం కావొద్దనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశమని, ఈ సదాశయంతోనే గురుకులాలను పెద్ద సంఖ్యలో నెలకొల్పారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణలో ఐదు సొసైటీల
హైదరాబాద్ : రాష్ట్రంలో మరో ఎనిమిది వైద్య కళాశాలలకు తెలంగాణ ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. సిరిసిల్ల, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, భూపాలపల్లి, జనగామ, ఆసిఫాబాద్ వైద్య కళాశాలల ఏర్పా�
కమ్మర్ పల్లి: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం కమ్మర్ పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన మహిళా సమాఖ్య మహాజన మరియు రుణమేళా కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శా�
CM KCR | కేంద్రం తీరుపై భవిష్యత్ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఇప్పుడు మాటల రూపంలో అడుగుతున్నామని, రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో కలిసి వచ్చే వారిని కలుపుకొని బలీయమైన ఉద్యమా�
CM KCR | కొత్త పెన్షన్లపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొత్తగా 10లక్షల మందికి పెన్షన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. శనివారం ప్రగతి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రా�
CM KCR | రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. శనివారం ఆయన ప్రగతిభవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం చాలా బాధాకరమే �
హైదరాబాద్ : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ఆధ్వర్యంలో పశుమిత్ర, డ్వాక్రా మహిళలకు పశువులకు ప్రాథమిక చికిత్సపై శిక్షణ ఇవ్వగా.. ముగింపు కార్యక్�
Minister KTR | తెలంగాణ టెక్స్టైల్ రంగానికి కేంద్రం చేసిందేమీ లేదని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. టెక్స్టైల్ రంగానికి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన సహాయం, చేపట్టాల్సిన చర�