రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర సాగుతున్నది. నాలుగైదు నెలల్లోనే టీఎస్పీఎస్సీ నుంచే 26 రకాల నోటిఫికేషన్లు రాగా, 17 వేలకు పైగా ఉద్యోగాలకు భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన సీపీఎం యువజన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
అంతరిక్ష ప్రయోగంలో విజయవంతమైన స్టార్టప్గా గుర్తింపు పొందిన స్కైరూట్ ఏరోస్పేస్ స్టార్టప్ వర్క్షాపును కేంద్ర రక్షణశాఖ శాస్త్రీయ సలహాదారు డాక్టర్ సతీశ్రెడ్డి ఇటీవల సందర్శించారు.
ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోసం ప్రజలు నరకయాతన పడ్డారు. వారానికోతీరు షెడ్యూలు అమలు చేసేవాళ్లు. ఆ ప్రకారం కూడా కరెంట్ ఇవ్వకపోయేది. దీంతో జనరేటర్ల ఖర్చుతో పరిశ్రమల నిర్వాహకులు తీవ్రమైన నష్టాలను చవిచూసేవ�
సిరిసిల్ల సెస్ ఎన్నికల ఓటమి జిల్లా కాంగ్రెస్లో అసమ్మతి సెగ రాజేసింది. జిల్లా నాయకత్వ వైఫల్యంపై పార్టీ క్యాడర్ రోజుకోచోట ప్రెస్మీట్లు పెట్టి ఎండగడుతున్నది.
రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బిడెకన్నె గ్రామం భూసమస్యలు లేని పల్లెగా గుర్తింపు పొందంది. ఈ గ్రామంలో ప్రభుత్వ , ఫారెస్టు శాఖల మధ్య నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించి, పేద రైతులకు పట్టా పాసు ప�