నారాయణపేట జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్ర పరిధిలోని కందుకూరు గ్రామ శివారులోని తేళ్ల దేవత ఆలయంలో మంగళవారం భక్తులు భక్తి శ్రద్ధలతో తేళ్ల పంచమి వేడుకలను జరుపుకొన్నారు. నాగుల పంచమి అ
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1054 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,21,671కి చేరింది. తాజాగా 795 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 8,11,568 మంది బాధితులు క�
శ్రీశైలం : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతూ ఉంది. మంగళవారం జూరాల ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 31,578 క్యూసెక్కులు, సుంకేసుల నుండి 25,032, హంద్రీ నుండి 250 క్యూసెక్కుల నీరు విడుదల కాగా సా
CM KCR | దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తికానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ’ వేడుకలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా పదిహేను రోజుల పాటు నిర్వహిం�
హైదరాబాద్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్ర�
హైదరాబాద్ : వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈనెల 5వ తేదీన హైకోర్టుకు సెలవు ఇచ్చారు. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ నోటిఫికేషన్ను మంగళవారం జారీ చేశారు. అలాగే ఈ నెల12వ తేదీ సెలవు దినాన్ని రద్దు చేస్తున్నట్లు ఈ ఉత
హైదరాబాద్ : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం.. ఫేజ్ -2 సెలెక్షన్ జాబితాను అధికారులు మంగళవారం విడుదల చేశారు. ఫేజ్-2లో సీట్లు పొందిన విద్యార్థులు బుధవారం
Heavy Rains | రాష్ట్రంలో ఈ నెల 6వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మంగళవారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగా�
హైదరాబాద్ : భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ వేడుకలపై ప్రగతి భవన్లో కే కేశవరావు కమిటీతో ముఖ్య�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ దేశానికే మణిహారం లాంటిదని మంత్రి తలసాని అన్నారు. హైదరాబాద్లో నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనాన్ని హ�
ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యా ప్రయత్నానికి ప్లాన్ జరిగిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే బంజారాహిల్స్లో ఆయన ఇంటి వద్ద గుర్తుతెలియని ఒక వ్యక్తి తచ్చట్లాడుతూ కనిపించాడు. సదరు వ�
కోహెడ్ మార్కెట్ను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వయాంట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (గుర్గావ్) రూపొందించిన రెండు లే అవుట్ డిజైన్లను సోమవారం వ్యవసాయశాఖ మం�
లంగాణలో మూడోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కే చంద్రశేఖర్రావు మరోసారి ముఖ్యమంత్రి అవుతారని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం నైవేద్య విరా
ప్రాజెక్టుల రీ డిజైనింగ్ చేపట్టింది మొదలు ప్రతిపక్షాలు ‘కాళేశ్వరం’ ప్రాజెక్టుపై ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తయి ఫలితాలు అనుభవంలోకి వస్తున్నా అవి కొనసాగుతూనే ఉన్నాయి, ఉంటాయి కూడా. ఓ పక్క �