రైతన్న ఇంటికి పెట్టుబడి సాయం చేరుతోంది. యాసంగి సాగుకు సిద్ధమైన తరుణంలోనే రైతుబంధు అందుతోంది. మూడురోజుల నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసి, సీఎం కేసీఆర్ పేరిట సెల్ఫోన్లకు మెస్సేజ్లు పంపిస్తుండడంతో రైత�
దేశానికి తెలంగాణ టార్చ్బేరర్ అని మరోసారి రుజువైంది. మాతా, శిశు మరణాలు తగ్గించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు దేశంలోనే తొలిసారిగా అమలుచేస్తున్న మిడ్ వైఫరీ వ్యవస్థకు ప్రపంచస్థాయి గుర్తింపు లభి
Minister Srinivas goud | తెలంగాణ ఏర్పడిన తర్వాతే కులవృత్తులకు న్యాయం జరుగుతున్నదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలోనే గోపాల మిత్రలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.