ఏ రాష్ట్రంలోనైనా శాంతిభద్రతలు సుస్థిరంగా ఉంటేనే ఆ రాష్ట్రం పురోగతి సాధిస్తుంది. ఇది గమనించిన కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకు�
హైదరాబాద్ : ఇంజినీరింగ్ సహా రాష్ట్రంలోని వృత్తి విద్యాకోర్సుల ఫీజుల సవరణపై తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ అథారిటీ (టీఏఎఫ్ఆర్సీ) సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ విద్యాసంవత్సరం ఫీజుల�
హైదరాబాద్ : రాష్ట్రంలోని వీఆర్వోలను ఇతర శాఖలకు సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో ఉండగా ఆ శాఖ మినహా మిగతా శాఖల్లోని ఖాళీల్లోకి సర్దుబాటు చేయాలని సూచించ�
Minister KTR | నేతన్న బీమా కార్యక్రమంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోమవారం సమీక్ష నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తొలిసారిగా నేతన్నల కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘నేతన్న బీమా’ అమలు చే
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ నెల 5వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కుర�
ఒకప్పుడు సర్కారు దవాఖాన అంటే చిన్న చూపు. సౌకర్యాలు లేక పేదలు సైతం వైద్యం చేయించుకునేందుకు జంకేవారు. సర్కారు దవాఖానల మీద సినిమాల్లో కూడా పాటలు వచ్చాయి. నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానకు అనే పాట నాటి పాలకు�
దేశమంతటా నాగుల పంచమి జరుపుకొంటుండగా.. అక్కడ మాత్రం తేళ్ల పంచమి జరుపుకోవడం ఆనవాయితీ. అంతేకాదు తేళ్ల దేవతల కోసం ప్రత్యేకంగా ఆలయం నిర్మించడంతోపాటు ఆలయంలో తేళ్ల దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఆ గ�
గిరిజన యూనివర్సిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా చేస్తున్న పోరాటంతో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దిగొచ్చినట్టే కనిపిస్తున్నది. సెంట్రల్ యూనివర్సిటీ అమెండ్మెంట్ బిల్లు-2022 పేరుతో కేంద�
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణలోని ప్రతి ఇంటిపై ఎగురవేయనున్న కోటి జాతీయ జెండాలను సిరిసిల్లలోని నేత కార్మికుల ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారు. రూ.23 కోట్ల వ్యయంతో 60 లక్షల మీటర్ల స్వచ్ఛమైన పాలి�
ఈ నెల 3,4 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ, మంగళవారాల్లో కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడుతాయని వెల్లడించింది. దక్షిణ తెలంగాణలో వర్ష�
రైతు బిడ్డ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తే కేంద్రంలోని బీజేపీ సర్కార్కు కండ్లు మండుతున్నాయని, అందుకే వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టుమని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస�
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్లో బీజేపీ సీనియర్ నాయకుడు పొన్నం శ్రీనివాస్గౌడ్ కుటుంబానికి కల్యాణలక్ష్మి చెక్కు మంజూరైంది. ఇటీవల శ్రీనివాస్గౌడ్ కూతురు వివాహం కాగా.. కల్యాణ ల�
రాష్ట్రంలో బూస్టర్ డోస్ పంపిణీ వేగవంతమైంది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన బూస్టర్ డోస్ పంపిణీ చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధిక�
మంచిర్యాల : దుబాయ్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. ఫుజాయిరహ్ సిటీని వరద నీరు ముంచెత్తింది. ఆ సిటీలో నివాసముంటున్న తెలంగాణ వాసి ఉప్పు లింగారెడ్డి(35) మృతి చెందాడు. మృతుడి స్వస్థలం
హైదరాబాద్ : టీఎస్ పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. 1న తుది విడత స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. 2వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. 1 నుంచి 3వ తేదీ వరకు త�