దేశంలో వంట గ్యాస్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. గృహావసరాలకు వినియోగించే సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు ఒకేసారి రూ.50 పెంచాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరను ఏకంగా రూ.350.50 చొప్పు�
Telangana | హైదరాబాద్ : స్వచ్ఛ సర్వేక్షణ్( Swachh Survekshan) ఫిబ్రవరి నెల ర్యాంకుల్లో తెలంగాణ జిల్లాలు ఆగ్రభాగానా నిలిచాయి. ఫైవ్, ఫోర్ స్టార్ కేటగిరిల్లో ఫిబ్రవరి మాసానికి సంబంధించిన ర్యాంకుల్లో తెలంగాణ జిల్లాలు ముం�
Telangana | ఆ ఊరు పేరు బొల్లారం ( Bollaram ).. అటవీప్రాంతంలో ఎర్రగట్టు వద్ద తాత్కాలిక నివాసాలు ఏర్పర్చుకోవడంతో శాశ్వతంగా ఎర్రగట్టు బొల్లారం ( Yerragattu Thanda )గా పిలుస్తున్నారు. బొల్లారం గ్రామం మొదట్లో కృష్ణానది పరివాహక ప్రాంతం�
Agriculture | ఉపాయం ఉండాలే కానీ, ఉపాసం ఎవ్వరుండరు... అనే సామెత నూటికి నూరు పాళ్లూ నిజం. ‘పదుల కొద్ది ఎకరాలు లేకున్నా, పంట దిగుబడిని ఎలా రాబట్టాలో తెలిస్తే ఆ ఇంటి గోదలయినా, మనుషులయినా పస్తులుండే పరిస్థితి రాదు’ అంటా�
YS Sharmila | పాదయాత్రలో భాగంగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వాడుతున్న భాషపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఏం భాష వినియోగిస్తున్నారు’అని ప్రశ్నించింది. హైకోర్టు షరతులు విధించి పాదయాత
ChatGPT | ఇప్పటికే దేశ విదేశాలకు పాకిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఖ్యాతి, పాలనాదక్షతను.. ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న కృత్రిమ మేథ - చాట్ జీపీటీ కూడా కొనియాడుతున్నది. తెలంగాణలో కేసీఆర్ చేపట్టిన అభివృద్
Warangal | వానకాలంలో హరితహారం మొక్కలు నాటేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని 323 నర్సరీల్లో 19,63,800 మొక్కలను పెంచడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు. ఈమేరకు ప్రతి గ్రామ పంచాయతీ నర్సరీలో 6వేల మొక్కలు పె�
డాక్టర్ ప్రీతి మరణంతో ఒక తల్లిగా తాను ఎంతో ఆవేదనకు గురయ్యానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోదరి డాక్టర్ ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని, ప్రీతి కోలుకోవాలని ఆకాంక
స్టార్టప్ల రూపకల్పనలో తెలంగాణ ముందంజలో ఉన్నదని, ఒక్క ఐటీ రంగంలో సుమారు 2 వేల స్టార్టప్లను నెలకొల్పినట్టు కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాలా ప్రశంసించారు.
పల్లెప్రగతి ద్వారా తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి బాగున్నదని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ కుమార్ పమ్మీ కొనియాడారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి ప్రకటించే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ జాతీయ స్థాయి ర్యాంకింగ్స్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. రెండు వేర్వేరు విభాగాల్లో తెలంగాణలోని నాలుగు జిల్లాలు అగ్రభా�