హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్కు జయశంకర్ సార్ మార్గదర్శిగా తోడ్పాటు అందించి సిద్ధాంత కర్తగా చరిత్రలో నిలిచిపోయారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత స
నిర్మల్ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ 88వ జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలో జయశంకర్ విగ్రహానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్
హైదరాబాద్ : తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. త�
హైదరాబాద్ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను తెలంగాణ భవన్లో నిర్వహించారు. జయశంకర్ సార్ విగ్రహానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి మహముద్ అలీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం
నల్లగొండ : జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణమ ఉరకలేస్తూ.. సాగర్ను చేరుకుంటోంది. సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడ�
ఐవోఏ అధ్యక్షుడిని కోరిన మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్: తెలంగాణలో జాతీయ యూత్ గేమ్స్ నిర్వహించాలంటూ భారత ఒలింపిక్ సమాఖ్య(ఐవోఏ) అధ్యక్షుడు అనిల్ ఖన్నాను రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ క�
వాటిని సమీప ప్రభుత్వ స్కూళ్లకు తరలించండి ఎంపీ పసునూరి ప్రశ్నకు కేంద్రమంత్రి సృ్మతి ఇరానీ సమాధానం హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో 12,122 అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు లేవని, అద్దె భవనాల�
తెలంగాణ సిద్ధాంతకర్త, స్వరాష్ట్ర స్వాప్నికుడు, ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 88వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస�
హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ జయంతి(ఆగస్ట్ 6) సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు నివాళులర్పించారు. ఉమ్మడి పాలనలో నాడు తెలంగాణకు జరిగిన నష్టాలను కష్టాలన�
హైదరాబాద్ : తొలి తెలుగు బహుజన చక్రవర్తి, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహారాజ్ 372వ జయంతి జాతీయ వారోత్సవాలను జయప్రదం చేయాలని సర్దార్ పాపన్న మహరాజ్ ధర్మపరిపాలన సంస్థ (ఎస్పీడీపీవో), జైగౌడ్ ఉద్యమ జాతీయ కమ�
హైదరాబాద్ : సోషల్ మీడియాలో చురుకుగా ఉండే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఆస్క్ కేటీఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్విట్టర్ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నెటి�
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఓ మాఫియాగా మారిపోయిందని దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మాఫియా మాదిరిగా పార్టీని నడుపుతున్నాడు. రేవంత్ రాజకీయాలతో కడుపు మండిపోతోంది. ఏం చేయలేని పరిస్థితి�