రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్లో బీజేపీ సీనియర్ నాయకుడు పొన్నం శ్రీనివాస్గౌడ్ కుటుంబానికి కల్యాణలక్ష్మి చెక్కు మంజూరైంది. ఇటీవల శ్రీనివాస్గౌడ్ కూతురు వివాహం కాగా.. కల్యాణ ల�
రాష్ట్రంలో బూస్టర్ డోస్ పంపిణీ వేగవంతమైంది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన బూస్టర్ డోస్ పంపిణీ చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధిక�
మంచిర్యాల : దుబాయ్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. ఫుజాయిరహ్ సిటీని వరద నీరు ముంచెత్తింది. ఆ సిటీలో నివాసముంటున్న తెలంగాణ వాసి ఉప్పు లింగారెడ్డి(35) మృతి చెందాడు. మృతుడి స్వస్థలం
హైదరాబాద్ : టీఎస్ పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. 1న తుది విడత స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. 2వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. 1 నుంచి 3వ తేదీ వరకు త�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో ఎండ దంచికొట్టింది. దీంతో నగరవాసులు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. కానీ రాత్రి సమయానికి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురియడంతో.. ఉ
హైదరాబాద్ : ఉత్తర, దక్షిణ ద్రోణి ఆదివారం నాడు దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడుల మీదుగా కొమరం ప్రదేశం వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద స్థిరంగా కొనసాగుతున్నది. దీని ప్ర�
హైదరాబాద్ : టీఎస్ ఈసెట్ ఈ నెల 1న నిర్వహించనున్నట్టు కన్వీనర్ విజయ్కుమార్ రెడ్డి తెలిపారు. పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి నేరుగా బీటెక్ సెకండియర్లో ప్రవేశాల కోసం నిర్వహి�
నాగర్కర్నూల్ : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరిగింది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 1.29 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 41,973 క్యూసెక్కులు. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 880.5 అడుగులు కాగా, పూర్తిస�
జనగామ : ఆశా కార్యకర్తలను ఆదుకున్నది తెలంగాణ ప్రభుత్వమే. గతంలో ఆశాలు జీతం కోసం పోరాటాలు చేస్తే నాటి ప్రభుత్వాలు గుర్రాలతో తొక్కించాయి. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం ఆశాల మనసు తెలుసుకొని జీతాలను రూ. 9 వేల 750 కి పె�
తెలంగాణలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి తిరిగి జయభేరి మోగిస్తుందని ఇండియాటీవీ-మ్యాట్రిజ్ సర్వేలో వెల్లడైంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలోని టీఆర్�
రాష్ర్టాన్ని వర్షం ముంచెత్తుతున్నది. జూలైలో సాధారణ వర్షపాతం కంటే 125 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇక చాలు బాబోయ్.. ఇక వద్దు అనేంతగా వాన పడటం విశేషం. ప్రతి పల్లె, ప్రతి పట్టణంలోనూ అధిక వర్షం కురిసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 8 నుంచి 22వ తేదీ వరకు భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశించారు. వజ్రోత్సవాల నిర్వహణపై శని�
ఓటర్ల వివరాల నమోదుకు ప్రత్యేకంగా రూపొందించిన ‘గరుడ’ యాప్ను వినియోగించుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్రాజ్ సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం సవరించిన ఎలక్టోరల్ ఫామ్లు 2022 ఆగస్టు 1వ �
రైతుబీమాతో అన్నదాతల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మత్స్యకారుల కుటుంబాలకు కూడా ఆర్థిక భరోసాను కల్పిస్తున్నది. ఇన్సూరెన్స్, ఎక్స్గ్రేషియా రెండు రకాలుగా ఆర్థిక సాయం అందిస్�