World Tailors Day | మారిన ఫ్యాషన్ ప్రపంచంలో దర్జీలకు దర్జా లేదు..! రెడీమెడ్ రంగం విస్తరించడంతో టైలరింగ్కు గిరాకీ తగ్గిందని, పరిస్థితి దయనీయంగా మారిందని దర్జీలు పేర్కొంటున్నారు.
Kothakota Dayakar Reddy | తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పి రెండు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన కొత్తకోట దంపతులకు కాలం కలిసి రావడం లేదు. ఆ పార్టీకి ఉమ్మడి జిల్లాలో ఉన్న క్యాడర్ అంతా ఇతర పార్టీల్లోకి బిచాణా �
Agriculture | జోగుళాంబ గద్వాల జిల్లాలో అన్ని రకాల పంటలు సాగు చేసేందుకు భూములు అనుకూలంగా ఉన్నాయి. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నుంచి పుష్కలంగా నీరు అందుతుండడంతో రైతులు రెండు పంటలూ వరినే ఎక్కువగా సాగు చేస్తున్నారు.
Marriage | భార్యలు దూరమై ఒంటరి జీవితం గడుపుతున్న పురుషులే అతడి టార్గెట్. మలిదశలో తోడు కోసం వెదుకుతున్న వ్యక్తులను పెండ్లి పేరు తో నమ్మించి, వారినుంచి లక్షలు దండుకోవడమే అతడి ప్లాన్. ఈజీ మనీ కోసం ఒకే యువతితో ము
Minister KTR | కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై ఈడీ, ఐటీ సంస్థలతో వేటకుక్కల్లా దాడులు చేయిస్తున్నారని, ఇలాంటి వాటికి తాము భయపడేది లేదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు గర్జించారు. ప్రధానమం�
Bhadrachalam | అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్ పాలనపై నిత్యం పడి ఏడ్చే ఆ పత్రికకు నిజాలతో పనిలేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయటానికి విఫలయత్నం చేసే ఆ విషపుత్రి�
Chandrababu | తెలంగాణ ప్రజలకు అన్నం తినటం అలవాటు చేసింది తెలుగుదేశం పార్టీనే అంటూ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఆయన అవగ
‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో తెలంగాణ ఉద్యమం నడిచిందని, ఇప్పుడవన్నీ సాకరమవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ మంత్రి కే తారకరామారావు చెప్పారు.
దేశంలో చాలా రాష్ర్టాల్లో షెడ్యూల్డ్ ట్రైబల్స్గా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని కొన్ని జిల్లాల్లో గిరిజన తెగలుగా.. మరికొన్ని జిల్లాలో బీసీ-ఏలుగా పరిగణిస్తున్నారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 1968 వరకు వీళ్లను అ�
Medak | పంచాయతీల మనుగడకు కీలకమైన ఇంటిపన్ను వసూలు ప్రక్రియ జిల్లాల్లోని అన్ని గ్రామ పంచాయతీల్లో ముమ్మరంగా కొనసాగుతున్నది. మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో వందశాతం లక్ష్యాన్ని చేరే దిశగా పంచా
తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు మార్చి ఒకటిన సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఆదేశించారు.