కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ డీఎస్ కొంతకాలంగా అనారోగ్యంగా ఉండటంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ పరామర్శించడానికి వెళ్లింది. ఆ సందర్భంగా ఎప్పటికైనా ముఖ్యమంత్రివి అవుతావని షర్మి�
హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్�
హైదరాబాద్ : తెలంగాణలో స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణపై, కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు నేతృత్వంలో శుక్రవారం సమావేశమైంది. జీఏడీ విభాగం సిద్ధం చేసిన ప్రతిపాదనలపై కమిటీ చర్చించింది. 15 రోజుల ఉత్సవ కార్యాచ
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 923 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,18,290కి చేరింది. తాజాగా 739 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 8,09,009 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ కారణంగా �
మనం పుట్టిన ఊరు, మనకు చదువులు చెప్పి ప్రయోజకులు చేసిన బడి ఈ రెండూ కూడా కన్న తల్లిదండ్రులతో సమానమని, అవి మనకు ఏమి ఇచ్చాయనేది కాక, మనం తిరిగి ఏమిచ్చామనేదే ముఖ్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రా�
మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్రం వచ్చాక బాల్య వివాహాలు బాగా తగ్గాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బాల్య వివాహాల నిర్మూలన పై జిల్లా ఐసీడీఎస్ అధ్వర్యంలో తొర్రూరులో నిర్వహించిన సదస
హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో పాము కలకలం సృష్టించింది. ఆరోగ్యశ్రీ వార్డులోకి పాము చొరబడింది. దీంతో ఒక్కసారిగా భయంతో రోగులు పరుగులు పెట్టారు. వెంటనే గమనించిన సిబ్బంది పాములు పట్టే వ్యక్తికి
శంలో ఎక్కడా లేని విధంగా పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, విజయవంతంగా కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ పేదల పెద్దన్నగా మారారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎన్నో అవాంతరా
డబుల్ ఇంజిన్ అంటే రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉండటం కాదని, అభివృద్ధిని డబుల్ చేయడమే నిజమైన డబుల్ ఇంజిన్ అని తెలంగాణ నిరూపించిందని మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొ
విద్యుత్తు కొనుగోళ్లలో 10% సౌర విద్యు త్తు కొనుగోలు లక్ష్యాలను తెలంగాణ అధిగమించింది. ఈ విషయంలో కర్ణాటక (17.6శాతం), ఏపీ (15.1శాతం), రాజస్థాన్ (11.2శాతం) తరువాత
హైదరాబాద్ : నల్గొండ జిల్లా ఉద్యమాల ఖిల్లా అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ శాసన మండలిలోని తన ఛాంబర్లో ఆయన మీడియాతో చిట్చాట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట�
హైదరాబాద్ : పురుషులకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స (వెసెక్టమీ) చేయడంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఛత్తీస్గఢ్ మొదటిస్థానంలో ఉన్నది. రాష్ట్రంలో గతేడాది మొత్తం 3,600 వెసెక్టమీ సర్జరీలు జర�
కాచిగూడ,జూలై 28 : నేషనల్ సెంటర్ ఫైర్,సేఫ్టీ, ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, ఫైర్,టెక్నాలజీ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్సులకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థు
Rain Alert | రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఉత్తర-దక్షిణ ద్రోణి.. ఉత్తర-దక్షిణ ఇంటీరియర్ కర్నాటక నుంచి ఇంటీరియర్ తమిళనాడు మీదుగా కొమరం వరకు సగట�
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలై వారం కూడా కాకముందే విపక్ష ఎంపీల గొంతు నొక్కే పనిని అధికారపక్షం ప్రారంభించింది. సోమవారం నలుగురు లోక్సభ సభ్యులను సమావేశాలు ముగిసే ఆగస్టు 12 వరకూ బహిష్కరించగా.. మరుసటి ర�