పరిపాలనా సౌలభ్యం కోసం రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలెంలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ను ప్రారంభోత్సవానికి ముస్తాబుచేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు.
నేతన్నలకు భవిష్యత్తుపైన భరోసా కల్పించేందుకు ‘కాంప్రహెన్సివ్ పవర్లూమ్ క్లస్టర్ డెవలప్మెంట్ సీం’లో భాగంగా సిరిసిల్లలో భారీ పవర్లూం క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిం�
రాజ్యాంగ వ్యవస్థలపై తమకు అపారమైన విశ్వాసం ఉన్నదని, అయితే కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలతోనే వాటిపై అనుమానాలు కలుగుతున్నాయని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చెప్పారు
కేంద్రంతోపాటు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచేలా సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నారని, కేసీఆర్ దార్శనికత, నాయకత్వం దేశానికి అవసరమని కర్ణాటక ఎన్నికల కమిషన్ రిటైర్డ్ సీఈసీ శ్�
పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వం భారీ సంస్కరణలు తీసుకువచ్చింది. ఈ విద్యాసంవత్సరం నుంచి 11 పేపర్లను కుదించి, 6 పేపర్లకే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.
ఉమ్మడి పాలకుల హయాంలో తీవ్ర నిరాదరణకు గురైన తెలంగాణలో సీఎం కేసీఆర్ అన్ని రంగాలను ప్రగతి పథంలో పరుగులు తీయిస్తున్నారు. ప్రత్యేకించి విద్యుత్తు రంగాన్ని అత్యంత పటిష్ఠంగా తీర్చిదిద్ది ఆ ఫలాలను బడుగు వర్గ
మరోసారి కేంద్ర ప్రభుత్వం కొవిడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. పలు దేశాల్లో ఎదురవుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వైద్యశాఖకు ఇప్పటికే నియంత్రణ చర్యలపై ఆదేశాలు జా