Minister KTR | వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు పలు పట్టణాల్లో పరిస�
స్వరాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర�
ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) రూపొందించిన పాఠ్యాంశాలను రాష్ట్రంలోని సర్కార్ బడిపిల్లలకు బోధించనున్నారు. టిస్ సంస్థ... కనెక్టెడ్ లెర్నింగ్ ఇనిషియేటివ�
ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలో ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని సీఈవో కార్యాలయం నుంచి జిల్లాల
కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తికి మంకీపాక్స్ సోకలేదని తేలింది. తాము పంపిన శాంపిల్ను పుణెలోని వైరాలజీ ల్యాబ్ విశ్లేషించి మంకీపాక్స్ కాదని నిర్ధారించినట్టు డీపీహెచ్ శ్రీనివాసరావు మంగళవారం చెప�
ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ప్రాంతానికి చెందిన ఎటపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల అనే ఐదు గ్రామాలు భౌగోళికంగా తెలంగాణలో ఉన్నాయి. ఈ గ్రామాలను ఆంధ్రాలో విలీనం చేయడం ద్వారా మున్ముందు స
హైదరాబాద్లోని జీడిమెట్లలోగల రాంరెడ్డినగర్లో విషాదం నెలకొంది. ఓ ఇంట్లో సిలిండర్ పేలడంతో ఇద్దరు మృతిచెందారు. ఆ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. మండలు ఎగిసిపడ్డాయి.
రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో అర్హులైన లబ్దిదారులందరూ పదిరోజుల్లో తమ వాటాధనం డీడీలు చెల్లించే విధంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులను పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సి
నల్గొండ: గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పేందుకు ఏర్పాటు చేసిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిప
హైదరాబాద్ : అమీర్పేటలోని గాంధీ నేచర్ క్యూర్ హాస్పిటల్ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి స్పష్టం చేశారు. ఆ హాస్పిటల్ అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాల
హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాలు, వరదలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంటువ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల
సూర్యాపేట : రాష్ట్రం అప్పులకుప్పలా మారిందన్న కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ఘాటుగా స్పందించారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ పెంచుతున్నారని మంత్రి
ఆదిలాబాద్ : జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోక�