టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను టీఆర్ఎస్ ఖతర్ ఆధ్వర్యంలో దోహలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని కేక్ �
హైదరాబాద్ : వర్షాలు తగ్గినా సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ఈ సీ�
జగిత్యాల : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కుల వృత్తులకు ప్రాధాన్యం ఇస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం జగిత్యాల పట్టణం 10వ వార్డులో గంగపుత్ర సంఘం భవన నిర్మాణానికి రూ.5 లక్షల ప్రొ�
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. ఈ మేరకు ఆదివారం ఆయా జిల్లాలకు ప్రాథమిక హెచ్చరికలు జారీచేసింది. ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్
హైదరాబాద్ : ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అసలుసిసలైన చిరునామా తెలంగాణ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సీఎం కేసీఆర్కు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని, ప్రజలందరి సంక్షేమానికి, సముద్ధరణకు, అన్ని రంగాల
తెలంగాణ రాష్ట్రంలోని విద్యా కళాశాలల్లో బీఈడీ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 26న నిర్వహించనున్న టీఎస్ ఎడ్సెట్-2022 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పరీక్ష రాసేందుకు మొత్తం 38,091 మంది అభ్యర్థులు దర�
Rain Alert | రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శనివారం ఉత్తర ఇంటీరియర్ ఒడిస్సా, పరిసర ఛత్తీస్గఢ్లో ఉన్న ఆవర్తనం ఆదివారం ఆగ్నేయ మధ్యప్రదేశ�
ఆదాయ మార్గాలను పెంచుకోవడంపై వక్ఫ్ బోర్డు దృష్టి సారించింది. ఈ మేరకు వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ మసి ఉల్లా ఖాన్ ఆధ్వర్యంలో శనివారం కొనసాగిన వక్ఫ్ బోర్డు సమావేశం పలు కీలక తీర్మానాలు చేసింది. సమావేశం
ప్రపంచంలోనే అతిపెద్ద పశు, జీవ సంపద ఉన్న దేశం భారత్. ప్రపంచ పాల ఉత్పత్తిలోనూ భారత్దే అగ్రస్థానం. దేశానికి ఆ కీర్తి దక్కడంలో తెలంగాణ వాటానే అత్యధికం. మంగళవారం రాష్ట్ర ప్రణాళిక శాఖ విడుదల చేసిన ‘తెలంగాణ ఎట
మన ఊరు-మన బడి, ఆంగ్లమాధ్యమ చదువులు తాజా మూడో అస్త్రంగా తొలిమెట్టు కార్యక్రమం పాఠశాల విద్యకు 2022-23 సంవత్సరం ప్రత్యేకం హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): సర్కారు స్కూళ్లను సమగ్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్�
పాలనాసంసరణల్లో భాగంగా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. రాష్ట్రంలో నూతనంగా మరో 13 మండలాలను ఏర్పాటుచేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
మార్కెట్లోకి విడుదల చేసిన సీఎస్ సోమేశ్కుమార్ హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని అటవీ ప్రాంతాల నుంచి గిరిజనులు సేకరించిన స్వచ్ఛమైన పుట్ట తేనెను ‘గిరి నేచర్’ పేరుతో రాష్ట్ర గిరిజన సంహక
రాష్ట్రం ఏర్పడితే తెలంగాణకు పెట్టుబడులు రావని, పారిశ్రామికాభివృద్ధి ఇక ఖాయిలా పడ్డట్టేనని ఉమ్మడి వలస పాలకులు ఎగతాళి చేశారు. కానీ వారి ఊహలను తుత్తునియలు చేశారు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్). నాడు వి