మొదటి కాన్పు లో ఆడ పిల్ల పుట్టడంతో కుటుంబ సభ్యులు వినూత్నరీతిలో స్వాగతం పలికారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన సింగిరెడ్డి రాములు కుమార్తె రజితకు ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెం�
యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతోపాటు కళలను ప్రోత్సహించేందుకు ఈ నెల 9, 10వ తేదీల్లో మహబూబ్నగర్లో రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలను నిర్వహించనున్నట్టు యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెల�
ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ మహిళా మోర్చా మాజీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ విజయలక్ష్మి తన అనుచరులతో కలిసి బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వరంగల్ డీసీసీబీని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపాలని, అందుకు తన పూర్తి సహకారం ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హనుమకొండలోని బ్యాంకు ప్రధాన క
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాల్లో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు, జీవో 58,59,76పై త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్లో
నిమిదేండ్లలో వ్యవసాయరంగం సాధించిన ప్రగతి తెలంగాణకు గర్వకారణమని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో వ్యవసాయ వృద్ధి రేటు 3 శాతమే ఉంటే..
ఎనిమిదేండ్లలో రూ.3.3 లక్షల కోట్ల పెట్టుబడులు. ఫలితంగా 22.5 లక్షల ఉద్యోగాలు. పారిశ్రామిక రంగంలో తెలంగాణ సాధించిన ఘనత ఇది. ఇది కూడా టీఎస్-ఐపాస్ కింద వచ్చిన పెట్టుబడులను, ఐటీ,
ఉమ్మడి రాష్ట్రంలో కరంటు కోతలు అన్నీ, ఇన్నీ కావు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా గృహావసరాలు, పరిశ్రమలు, వ్యవసాయానికి తీవ్రమైన విద్యుత్ కోతలు ఉండేవి. ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఉక్కపోతత
మండల కేంద్రంలోని ఉపాధి హమీ పథకం పనులను పరిశీలించేందుకు కేంద్ర బృందం బుధవారం సాయంత్రం పర్యటించారు. ఈ బృందంలో ప్రధానమంత్రి సలహాల మండలి చైర్మన్ అమన్జిత్సిన్హాతో పాటు బృందం సభ్యులు గ్రామంలోని వైకుంఠధా�
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సారధ్యంలో సుపరిచితమైన పాలన దిశగా ముందడుగులు వేస్తున్నామని, రాబోయే రోజుల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కేపీ వివేక�