Green India Challenge | టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు థమన్ పా�
హైదరాబాద్ : దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు బాజాభజంత్రీలతో �
జనగామ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల సందర్భంగా గ్రామాల్లో పండుగ వాతావరణం కల్పించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. జనగామ జిల్లా కలెక్టరేట్లో జాతీయ జెండాల పంపిణీ కార�
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. రేగొండ మండలం చెంచుపల్లి శివారులో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వారు పులి అడుగులను గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ�
వనపర్తి : తెలంగాణ రాష్ట్రంలో మానవీయ పాలన కొనసాగుతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తిలో కల్యాణలక్షి, షాదీముబారక్ , ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భం
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలల్లో మంగళవారం స్పాట్ ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇవాళ, రేపు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉండగా.. నేటి నుంచి ఈ నెల 13
అన్నార్తులు.. అనాథలు లేని దేశం కోసం జాతిపిత మహాత్మాగాంధీ చూపిన దారిలో పునరంకితం కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. భారతదేశాన్ని కాపాడుకోవాలని, సముజ్వలంగా అంతర్జాతీయ విపణిలో భాసిల్�
బాండ్ల విక్రయాలకు రిజర్వు బ్యాంక్ అనుమతి హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల విక్రయాల ద్వారా మరో రూ.1,000 కోట్లు సమీకరించుకొనేందుకు భారత రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) సోమవారం అనుమతి ఇ�
అందుకే వేరే శాఖల్లో సర్దుబాటు 5 వేల మందిలో 56 మందే ఉద్యోగాల్లో చేరలేదు హైకోర్టుకు ప్రభుత్వం వివరణ హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): వీఆర్వోలను వేరే శాఖల్లోకి సర్దుబాటు చేయడంతో ఏ ఒక వీఆర్వోకు నష్టం జరగదన�
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. పేపర్-1 ఫలితాల్లో తెలంగాణకు చెందిన ఐదుగురు విద్యార్థులు వంద ఎన్టీఏ స్కోర్తో సత్తాచాటారు.