మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు ఊపందుకొన్నాయి. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ విధానాలు నచ్చిన పలువురు మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.
Steel Bridge | స్టీల్ బ్రిడ్జి సెంట్రల్ హైదరాబాద్కే తలమానికంగా మారనున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. మూడు నెలల్లోగా పూర్తి చేయాల్సిందేనని ఏజెన్సీని ఆదేశించారు. శనివారం ఆయన ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆకస్మిక�
బాన్సువాడలోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంగా పేరుగాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో వసతి గృహ నిర్మాణం కోసం రెడ్డి జన సంఘం అధ్యక్షుడు, రాజధాని బ్యాంక్ చైర్మన్ వేమిరెడ్డి నరసింహారెడ్డి 6 లక్ష�
Huzuarabad | హుజూరాబాద్లో మళ్లీ గులాబీ జెండా ఎగురవేస్తామని ప్రభుత్వ విప్ పాడి కౌశిక్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే దేశానికే ఆదర్శంగా నిలిచాయని పే
కాచిగూడ కర్ణాటక సాహిత్య మందిర్ పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.5 కోట్లు మంజూరు చేసినందుకు శనివారం కాచిగూడ కర్ణాటక సాహిత్య మందిర్ ప్రతినిధులు బర్కత్పుర లింగంపల్లిలోని కార్యాలయంలో సీఎం కే�
విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం బీసీ విద్యార్థులకు అందజేస్తున్న మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి 1400కు పైగా దరఖాస్తులు వచ్చాయి.
Minister Jagadish Reddy | నల్లగొండ : హిందుత్వానికి ఏ ఒక్కరూ ఛాంపియన్ కాదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. హిందుత్వాన్ని రాజకీయాల్లోకి దూర్చి కొందరు హిందుత్వ( Hindutva ) గౌరవాన్ని దిగజారుస్తున్నా�