హైదరాబాద్ : భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించే ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఈనెల 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటల ను�
విద్యుత్ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏమిటని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. విద్యుత్ రంగం ఉమ్మడి జాబితాలోనిదని అయితే విద్యుత్ సంస్థలపై నిర్ణయం తీసుకునే �
హైదరాబాద్ : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ కృష్ణుని జన్మదినం, హిందువులకు పర్వదినమని సీఎం అన్నారు. భారతీయ ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ జీవన
హైదరాబాద్ : పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. పలు బస్తీల్లోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఆందోళనకు గుర
హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల ద్వి సప్తాహ వేడుల్లో భాగంగా ఈ నెల 21న చేపట్టిన ప్రత్యేక హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం కేసీ�
ఆగస్టు 19: బిల్కిస్ బానో అత్యాచార కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే హైదరాబాద్ మహానగరం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక�
Minister KTR | ఏనిమిదేండ్లలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రెట్టింపు అయిందని చెప్పారు. 2014లో తెలంగాణ జీఎస్డీపీ
పాట్నా: బీహార్లోని శశస్త్ర సీమాబల్లో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన జవాను చీమల విష్ణు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఎస్బీ 45 బెటాలియన్కు చెందిన అతను సుపౌల్లోని వీర్పూర్లో విధులు నిర్వర్తి�
తెలంగాణలో నిరంతరాయంగా విరజిమ్ముతున్న విద్యుత్తు కాంతులను ఆర్పివేసేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు విశ్వప్రయత్నాలు చేస్తున్నది. ప్రజలకు మంచి చేయాల్సిన ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ, అధికార దుర్�
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. రైతుబీమా, రైతుబంధు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, విత్తనాలు, ఎరువుల పంపిణీ, పంట ఉత్పత్తుల కొనుగోలు వంటివి రైతుల
ఇక ప్రతినెలా పోలీసులకు రివార్డులు హైదరాబాద్, ఆగస్టు18 (నమస్తే తెలంగాణ): పోలీస్ శాఖలో ఫంక్షనల్ వర్టికల్స్ (పని విభజన అంశాలు)లో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న సిబ్బందికి ఇకపై ప్రతి నెలా ఆయా యూనిట్ల వారీగా పు�
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ-ఆయుష్మాన్ భారత్ పథకం కింద అందించే ఉచిత వైద్య చికిత్సలను ఆహార భద్రత కార్డులకు కూడా వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. దాంతో సుమారు 10 లక్షల కుటుంబాలకు ప్రయోజనం క
యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం (ఏఐబీపీ) ప్రాజెక్టులకు సంబంధించి పనులు ఇప్పటికే 98 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనుల పూర్తికి మరో రూ.140 కోట్లు అవసరమవుతాయని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం తెలియజ
నీటిపారుదల ప్రాజెక్టులను కృష్ణ, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు (కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ) పరిధిలోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (ప�