రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6 వేల సాయం అందిస్తామని మహారాష్ట్ర సర్కార్ ప్రకటించడం బీఆర్ఎస్ తొలి విజయమని బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ అన్నారు. రైతుల పార్టీ బీఆర్ఎస్ గులాబ
ఆర్థిక వృద్ధిలో తెలంగాణ దేశంలోని అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో ఏటా గణనీయ వృద్ధి రేటును నమోదు చేస్తున్నది.
మహిళలు గళమెత్తారు. తమకు జరుగుతున్న అన్యాయంపై కన్నెర్ర చేశారు. మూడు దశాబ్దాలుగా మహిళా బిల్లును తొక్కిపెట్టిన కేంద్రం తీరుకు నిరసనగా జంతర్మంతర్ వేదికగా చేపట్టిన ఒక రోజు నిరసన దీక్షలో తమ సత్తా చాటారు.
సావిత్రీబాయి ఫూలే జీవితం అందరికీ ఆదర్శం అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అజయ్ పటేల్ తెలిపారు. స్థానిక రిషి కాన్వెంట్ స్కూల్లో శుక్రవారం ఫూలే వర్ధంతి నిర్వహించారు.
CM KCR | హైదరాబాద్ : ఈ దేశం నుంచి బీజేపీ( BJP )ని తరిమేసే వరకు మన పోరాటం ఆగదు అని బీఆర్ఎస్( BRS Party ) అధినేత, సీఎం కేసీఆర్( CM KCR ) స్పష్టం చేశారు. తెలంగాణ ప్రగతిని బీజేపీ పార్టీ ఓరుస్తలేదు. బీజేపీ చేతకావడం లేదన�
అదానీకి శ్రీలంకకు మధ్య రూ.6 వేల కోట్ల ఒప్పందంపై జీ టు జీ డీల్గా శ్రీలంక ఆర్థిక మంత్రి చెప్పారు. అంటే గౌతమ్ అదానీ టు గొటబయ రాజపక్సే (శ్రీలంక మాజీ అధ్యక్షుడు). జీ టు జీకి మధ్యవర్తి మోదీ. అదానీ కంపెనీ నరేంద్రమ�
ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఈ నెల 11న తాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరవుతానని, సంపూర్ణంగా సహకరిస్తానని చెప్పారు.
ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందిందని చెప్పేందుకు తలసరి ఆదాయాన్నే గీటురాయిగా తీసుకుంటారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి వేగానికి తలసరి ఆదాయ వృద్ధిరేటు ప్రధాన సూచీగా నిలుస్తుంది.
గ్రేటర్ హైదరాబాద్లోని ప్రజలు, పర్యాటకులకు మరింత చేరువయ్యేందుకు టీఎస్ ఆర్టీసీ రెండు స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. ఇప్పటికే టీ-24 టికెట్ ఇస్తున్న సంస్థ..
అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లిన వారిపై తేనెటీగలు దాడి చేయగా పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కివెంకటాపూర్లో గురువారం చోటుచేసుకున్నది.
బోరులో మోటర్ లేకపోయినా పాతాళగంగ మాత్రం పైకి తన్నుకొస్తున్నది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం గోగుపల్లికి చెందిన కుంట రంగారెడ్డి అనే రైతు పొలంలోని బోరు నుంచి 24 గంటలు నీరు పైకి ఉబికి వస్తున్నది. 15 ఏండ్ల క