హైదరాబాద్ : సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలు.. కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారాయని తెలంగాణ రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ కోలేటి దామోదర్ ధ్వజమ�
వచ్చే నెల మొదటి వారంలో ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ�
వరంగల్ : ఉత్తర తెలంగాణలో మొట్టమొదటి విశ్వవిద్యాలయమైన కాకతీయ యూనివర్సిటీ 22వ స్నాతకోత్సవం ఈ నెల 25వ తేదీన క్యాంపస్లోని ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు ప
వనపర్తి : కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ బయో పెట్రోల్ వినియోగించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. వనపర్తి జిల్లాలోని నాగవరం, అంకుర్ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన బ�
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగ
ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది.
పార్టీనుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ మంగళవారం ప్రకటించింది. పార్టీ విధానాలకు వ్య�
మహేశ్వరంలోని టీఎస్ఐఐసీ జనరల్ పార్క్లో 6 ఎకరాల స్థలం రూ.650 కోట్ల పెట్టుబడితో నగల తయారీ కేంద్రం ఏర్పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,800 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ప్రముఖ �
హైదరాబాద్ : విద్య, వ్యవసాయం, ఆర్థికం, సాంకేతిక రంగాల్లో రానున్న పాతికేళ్లలో భారతదేశం సూపర్ పవర్గా ఎదగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్కుమార్ ఆకాంక్షించారు. సంపన్న భారతదేశం మాత్రమే
బాసర : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో 2022-23 విద్యాసంవత్సరం ప్రవేశాలకు ఎంపిక జాబితా విడుదలైంది. మొత్తం 1500 సీట్లకు 33,005 దరఖాస్తులు రాగా 1404 సీట్లతో కూడిన జాబితాను యూనివర్సిటీలో ఇన్చార్జి వీసీ వెంకటరమణ , డైర
హైదరాబాద్ : ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి ఎమ్మెల్సీ కవితపై నిరాధారణమైన ఆరోపణలు చేయడమే కాకుండా, ఆమె ఇంటిపై దాడికి పాల్పడ్డ బీజేపీ నేతల చర్యలను ఎన్నారై టీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని ఎన్నారై టీఆర్ఎస్ �
హైదరాబాద్ : రూ.వేలకోట్ల ఎమ్మెల్యేని కొన్నట్టుగా.. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి బీజేపీ ఖరీదు కడుతోందని ఐటీశాఖ మంత్రి కే.తారకరామారావు ఆరోపించారు. అయితే, మునుగోడు ప్రజల స్వాభిమానం ముందు బీజేపీ బట్టేబాజ్ �
హైదరాబాద్ : 2022 సంవత్సరానికి గాను శేఖర్ స్మారక అవార్డును హిందూ కార్టూనిస్ట్ సురేంద్ర అందుకున్నారు. సోమాజీగూడ ప్రెస్క్లబ్లో జరిగిన కార్యక్రమంలో సురేంద్రకు అవార్డు, ప్రశంసాపత్రం, రూ.10వేల నగదును బహూకర�