Kamareddy | వృద్ధాప్యంలో తండ్రిని ప్రేమగా చూసుకోవాల్సిన కూతుళ్లు ఆస్తి కోసం దారుణానికి ఒడిగట్టారు. కన్న తండ్రిని ఇంట్లో ఉంచి కాల్చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి చో�
MLAs Poaching Case | ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐకి చుక్కెదురైంది. కేసు అంశం తమ పరిధిలో ఉన్నందున సీబీఐ దర్యాప్తు చేపట్టరాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కేసు రికార్డులు, పత్రాలు ఇవ్వకూడదని తెలంగాణ సర్కారుకు ఉత�
తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ వద్ద తీర్చిదిద్దిన బుద్ధవనాన్ని సందర్శించాలని బౌద్ధగురువు దలైలామాను బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య కోరారు.
తెలంగాణ రాష్ట్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. దేశంలోనే ఓడీఎఫ్ ప్లస్లో తెలంగాణ టాప్గా నిలిచింది. వందశాతం ఓడీఎఫ్ గ్రామాలతో రాష్ట్రం సత్తాచాటింది.
బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.
Agriculture | వారిద్దరూ కవలలు. పుట్టింది పల్లెటూరు.. చదివింది బీటెక్.. చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు.. రూ. లక్షల్లో జీతం.. అయినా అక్కడ ఇమడలేకపోయారు.. కరోనా సమయంలో ఇంటికి చేరుకున్నారు.. తండ్రి చేస్తున్న వ్యవసాయంపై మక�
సాయుధ రైతాంగ పోరాటం, తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాలు సమకాలీన భారతదేశ చరిత్రలో అద్భుత ఘట్టాలని అలహాబాద్ యూనివర్సిటీ, కళ్యాణి యూనివర్సిటీల మాజీ వైస్ చాన్స్లర్, ప్రముఖ చరిత్రకారుడు ప్రొఫెసర్ రతన్లాల్ �
అధైర్యపడవద్దని.. యావత్ తెలంగాణ సమాజం ఎమ్మెల్సీ కవితకు అండగా ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో భారత జాగృతి వ్య�
CM KCR | రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు విశేషంగా కృషిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిండునూరేండ్లు ఆరోగ్యంగా ఉండాలని ప్రా ర్థిస్తూ మంత్రులు వీ శ్రీనివాస్గౌడ్,
తెలంగాణలో డిజిటల్ సాధికారత దిశగా నాస్కామ్ ఫౌండేషన్, డీఎక్స్సీ టెక్నాలజీస్ కృషి చేస్తున్నాయి. ఇరు సంస్థలు కలిసి ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీమ్ జిల్లాల్లో లక్ష మందికి డి జిటల్ అక్షరాస్యతన�
హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, ఫైర్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలని నేషనల్ సెంటర్ ఫర్ సేఫ్టీ, ఇంజినీరింగ్ సంస్థ డైరెక్
టీఎస్ సెట్ 2022 పరీక్ష లు మంగళవారం నుంచి నిర్వహించనున్నట్టు సెట్ సభ్యకార్యదర్శి మురళీకృష్ణ తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు పేర్కొన్నారు.
CM KCR | సీబీఐ మాజీ డైరెక్టర్, ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్లో మంత్రిగా పనిచేసిన విజయరామారావు మరణంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపై సీఎం తన సంతాపాన్ని ప్రకటించారు.