ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్, జాతీయ నేత గిరిధర్ గమాంగ్ శుక్రవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతిభవన్లో జరిగిన ఈ భేటీలో గిరిధ�
ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చనాక-కొరాట ప్రాజెక్టుకు అన్ని విభాగాల నుంచి అనుమతుల ప్రక్రియ పూర్తయ్యింది. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ నుంచి ప్రాజెక్టుకు శుక్రవారం పర్యావరణ అనుమతులు మంజూర�
స్విట్జర్లాండ్లోని దావోస్లో ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమ్మిట్లో పాల్గొనే బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్కు అక్కడి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలు�
వినూత్నమైన ఆలోచన, అందుకు తగిన యోగ్యత ఉన్న అంకుర సంస్థలకు పెట్టుబడి నిధులు లభించడం సమస్యే కాదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. తమ పెట్టుబడులకు నికర లాభాలు వస్తాయన్న భరోసా ఉన్న చ
తెలంగాణ రాష్ట్రం పట్ల మంత్రి కేటీఆర్కు ఉన్న ముందుచూపు, దార్శనికత అభినందనీయమని జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్, ఎండీ సజ్జన్ జిందాల్ ప్రశంసించారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన చేస్తున్న �
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు-శోభ దంపతుల ఆధ్వర్యంలో ప్రగతి భవన్లో గోదాదేవి కల్యాణాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పవిత్ర హృదయంతో శ్రీరంగనాథుడిని నిత్య పూలమాలతో పూజించి, స్వామివారికే తన జీవితాన్�
సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఎట్టకేలకు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)లో కదలిక వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు రివైజ్డ్ డీపీఆర్ను పరిశీలించి తిరిగి సీడబ్ల్యూసీకి పంపింది. కాళేశ్వరం ప్�
యథాతథ స్థితిని (స్టేటస్కో) కొనసాగించాలన్న ఉత్తర్వులు జారీ అయ్యాయన్న కారణంతో అధికారులు అక్రమ నిర్మాణాలను పట్టించుకోకుండా ఉండకూదని హైకోర్టు స్పష్టం చేసింది.
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల మెయిన్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకొన్నట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) తెలిపింది.
రైతుల కష్టాలను గుర్తెరిగిన సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. అన్నదాత అప్పుల పాలు కావొద్దన్న సదుద్దేశంతో నిరంతర ఉచిత విద్యుత్తు సరఫరాతో పాటు సాగు పనులు మొదలు, పంట చేతికొచ్చేవర�