సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం నంబర్వన్ స్థానంలో ఉందని, వృద్ధులు, దివ్యాంగుల కష్టాలను పట్టించుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. నూతనంగా �
తెలంగాణలో రక్తం పారించాలని చూస్తే… బిడ్డ ఖబడ్దార్… అలాంటి వాళ్ళందరికీ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు పట్టిన గతే పడుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. తెలంగాణలో అశాంత�
వరంగల్ : టీఎస్ ఐసెట్-2022 పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మెనేజ్మెంట్ సెమినార్ హాల్లో విడుదల చేయనున్నట్లు టీఎస్
హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుందని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. అధికారం కోసం రాష్ట్రంలో అలజడి సృష్టిస్తుందని, దీన్న�
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీనగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకామ్, ఎంకామ్ (ఐ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో దండుగన్న వ్యవసాయం సీఎం కేసీఆర్ దార్శనికతతో అనతికాలంలోనే పండుగైన నేపథ్యంలో.. వ్యవసాయం దాని అనుబంధరంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, రైతు సంక్షేమ పథకాలు �
తెలంగాణ ప్రభుత్వం అవలంబించే విధానాలను కేంద్రంతో పాటు, ఇతర రాష్ర్టాలు కూడా అమలుపరుస్తున్నాయి. కేవలం ఎనిమిదేండ్ల స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ స్థిరమైన ఆర్థికప్రగతిలో మెరుగైన రాష్ట్రంగా అవతరించింది. నేడు ద�
న్యూఢిల్లీ : వ్యాపారాన్ని సులభతరం చేయడం (ఈవోడీబీ)లో అత్యుత్తమ ప్రతిభ చూపిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ‘ఎకనమిక్ టైమ్స్’ అవార్డును అందించింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అత్యుత
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాల్లో మెడికల్ కాలేజీలకు అనుమతులు రావడంతో.. నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. ర�
హైదరాబాద్ : ఈ నెల 26వ తేదీన టీఎస్ ఎడ్సెట్-2022 ఫలితాలు విడుదల కానున్నాయి. ఎడ్సెట్ ఫలితాలను సాయంత్రం 4:30 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి విడుదల చేయనున్నారు. ఈ కా
హైదరాబాద్ : రాష్ట్రంలో ఈనెల 29వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఈనెల 27, 28 తేదీల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవక�