పెద్దపల్లి : బీజేపీ అవినీతి గద్దలను గద్దె దించి.. వారి నుంచి ఈ దేశానికి విముక్తి పలుకాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గుజరాత్ మోడల్ అని చెప్పి ఈ దేశాన్ని మోసం చేశారని కేసీఆర్ ధ్వజమెత్తారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సమ న్యాయంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం
టీఆర్ఎస్సేనని, రాజకీయ విభేదాలకు ఆస్కారం లేకుండా పథకాలు మంజూరు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని రాష్ట్
తెలంగాణ యూనిఫాం సర్వీసుల్లో కానిస్టేబుల్ పోస్టుల నియామకానికి సంబంధించి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ఆగస్టు 28న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. ఈ రాతప
Porika Rajkumar | తెలంగాణ సంస్కృతిలో బంజారాల ప్రస్థానం ప్రత్యేకమైనది. కట్టూబొట్టూ, ఆచార వ్యవహారాల్లో వారి శైలి విభిన్నంగా ఉంటుంది. ఆ విచిత్రాలనే సచిత్రాలుగా క్యాన్వాస్పై ప్రతిష్ఠిస్తున్నాడు ములుగు మండలం మదనపల్
జిల్లాకో మెడికల్ కాలేజీతో రికార్డు ఈ ఏడాది పెరిగే సీట్లు 1,200 ఇప్పటికే 6 కాలేజీలకు అనుమతి ఒకప్పుడు ఎంబీబీఎస్ అంటే ‘ధనికుల చదువు’ అనే ముద్ర ఉండేది. ప్రభుత్వ కాలేజీలు పెద్దగా లేకపోవడం, ప్రైవేట్లో లక్షల రూ�
టీఎస్ఐసెట్ ఫలితాల్లో 89.58 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఐసెట్ ఫలితాలను శనివారం కాకతీయ వర్సిటీలో ఐసెట్ చైర్మన్, వీసీ రమేశ్ విడుదల చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు లక్ష్యంగా ఆరెస్సెస్ పావులు కదుపుతున్నదా? దక్షిణాదిలో పాగా వేసేందుకు తెలంగాణ సహా తమిళనాడు, కేరళపైనా ఫోకస్ పెట్టిందా? వచ్చే నెల 9 నుంచి రాయ్పూర్లో 3 రోజుల పాటు జర�
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): కొత్త తరం ఇంటర్నెట్ వెబ్ 3.0పై ఉన్న గందరగోళాన్ని, అస్పష్టతను పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ‘శాండ్బ్యాక్స్’ పేరుతో ఒక నియంత్రణ కేంద్రాన్ని
హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అందుబాటులోకి తెచ్చింది. ఈ పుస్తకాలను రాష్�
హైదరాబాద్ : వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం విషయంలో జేపీ నడ్డా వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. చారిత్రక వరంగల్ నగరాన్ని హెల్త్ సి�
హైదరాబాద్ : రాష్ట్రంలోని రెండు ప్రైవేట్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల రద్దు చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయా కళాశాల విద్యార్థుల సీట్ల సర్దుబాటుకు ఎ�
హైదరాబాద్ : దేశంలో, రాష్ట్రంలో మత విద్వేషాలను సృష్టిస్తున్న నాయకులపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఏ దేవుడు చెప్పిండు.. తన్నుకు చావండని కేటీఆర�