విప్లవాత్మకమైన ప్రభుత్వ, పారిశ్రామిక విధానాల వలన కేవలం ఎనిమిదేండ్లలోనే 47 బిలియన్ డాలర్ల(రూ.4 లక్షల కోట్లకు పైగా)విలువైన పెట్టుబడులు రాష్ట్రంలోకి వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావ
దేశ రాజకీయాలను మలుపు తిప్పబోతున్న చరిత్రాత్మక సభకు ఖమ్మం వేదికైంది. నేడు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ భారతదేశ రాజకీయ యవనికపై పాత శక్తుల ఏకీకరణకు, కొత్త శక్తి పుట్టుకకు నాంది పలుకబోతున్నది. 2001లో
అంధత్వరహిత తెలంగాణకోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు రెండో విడత బుధవారం ఖమ్మం వేదికగా ప్రారంభం కానున్నది. ఖమ్మం కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిం
దేశమంతా తెలంగాణ అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకుంటున్నదని, అందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.
రైతుల కోసం పోరుబాటలు.. ధర్నాలు.. నిరసనలు.. ఆందోళనలు జరిగాయి. చిన్న చిన్న ఉద్యమాలూ నడిచాయి. అవి ఒక జిల్లాకో, ఒక ప్రాంతానికో, ఒక రాష్ర్టానికో మాత్రమే పరిమితమయ్యాయి. అలాంటిది దేశంలోని అన్నదాతలందరినీ ఏకం చేసి కే�
హైదరాబాద్ సంస్థానం ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనుమడు, చివరి నిజాం ప్రిన్స్ మీర్ అలీఖాన్ సిద్దిఖీ ముకర్రంజా బహదూర్ పార్థివదేహానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మంగళవారం ఘనంగా నివాళులర్ప�
దేశంలో బీజేపీ అవినీతి, మతతత్వ పాలనను అంతమొందించడంలో భారత రాష్ట్ర సమితి కీలక పాత్ర పోషించనున్నదని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ చెప్పా రు. కేంద్రంలో �
అధర్మం పెచ్చరిల్లినప్పుడు, దౌర్జన్యం రాజ్యమేలుతున్నప్పుడు కాలం కారణ జన్ములను కంటుంది. భారత దేశ రాజకీయాల్లో అలాంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. జయప్రకాశ్ నారాయణ, చరణ్ సింగ్, ఎన్టీఆర్ అలాంటి వారే. ఇప్పుడ
ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు హాజరయ్యేందుకు ‘మేము సైతం..’ అంటూ ఒకరోజు ముందే వారు పాదయాత్రగా బయలుదేరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సులానగర్ గ్రామానికి చెందిన ఇల్లెందు ఎమ్మెల్య�
Jagadish Reddy | మతతత్వ పునాదులపై నిర్మించుకున్న బీజేపీ అస్థిత్వం ఖమ్మం సభతో పటాపంచలుకానుందని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. ఆ పార్టీ పతనం ఖమ్మం నుంచే ప్రారంభమవుతుందని
Minister Sabitha | రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పక్కాగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కార్యాలయంలో ఉపాధ్య