గతంలో కుంభకోణాలతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన డీసీసీబీ బ్యాంక్ను లాభాల్లోకి తెచ్చామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. డీసీసీబీ సేవలను వివిధ రంగ
హైదరాబాద్ : ఈ నెల 2వ తేదీన ఎస్సెస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. సైఫాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు ప
జనగామ : రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల సంఖ్య అరకోటికి చేరిందని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయి పెన్షన్ ఇస్తున్న దాఖలాలు లేవు. ఇది సీఎం కేసీఆర్ మాట తప్పని పనితీరుకు, మడమ తిప్పని నిజాయితీకి ఒక ఉదాహరణ మాత్రమేనన�
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు భారతదేశానికి మార్గదర్శనంగా నిలిచాయని బిహర్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్పై ప్రశంసల వర్షం కురిపించారు. ముందుగా సీఎం కేసీఆర్
బిహార్ చేరుకున్న సీఎం కేసీఆర్.. గల్వాన్ ఘర్షణల్లో మరణించిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో కలిసి వాళ్లకు చెక్కులు అందజేశారు. అనంతరం ఇద్దరు సీఎంలు జాయింట్ ప్
Ganesh Chaturthi 2022 | ఓం శ్రీ మహా గణాధిపతయే నమ: ఏ కార్యక్రమం తలపెట్టినా విఘ్నాలు తలెత్తకుండా ఉండాలంటే స్వామిని స్మరించుకోవాలి. విఘ్నేశ్వరుడు ఆదిదేవుడు. అన్ని దేవుళ్ల కన్నా ముందు పూజలందుకొనే అర్హత ఉన్నవాడు. భాద్రపద చ�
తనిఖీలతో రాష్ర్టానికి వేధింపులు బెంగాల్ తరహా ఇక్కడ కుదరదు రాష్ట్ర ప్రజలు తిరగబడుతరు మంత్రి ఎర్రబెల్లి హెచ్చరిక సికింద్రాబాద్, ఆగస్టు 30: ఉపాధి హామీ అమలులో నంబర్వన్గా నిలిచిన తెలంగాణలో ఆ పథకాన్ని నిల
అనుమతులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా వివిధ క్యాటగిరీల్లో 663 గ్రూప్-2 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అ
గుజరాత్లో దళిత మహిళలకు ఆలయ ప్రవేశం నిరాకరించడం, గ్రామ బహిష్కరణ చేయడంపై యావ త్ తెలంగాణ సమాజం భగ్గుమన్నది. రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు నిరసనలు తెలిపాయి. గుజరాత్, బీజేపీ ప్రభుత్వాలతోపాటు ప్రధాని మోదీ
సహజంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉప ఎన్నికలు వస్తాయి. కానీ ఇప్పుడు కొందరు తమ స్వార్థప్రయోజనాల కోసం మునుగోడు ఉప ఎన్నికను సృష్టించారు. అయితే తెలంగా ణ వ్యతిరేకులు ఎన్ని కుట్రలు కుహకాలు పన్నినా టీఆర్ఎ�
హైదరాబాద్ : తెలంగాణ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ‘కీ’ విడుదలైంది. ప్రాథమిక ‘కీ’ని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ నెల 31వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 2వ తే
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కరోనా లక్షణాలు ఉండటంత
హైదరాబాద్ : ఉపాధి హామీ అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్గా నిలిచింది. రాష్ట్రంలో ఆ పథకాన్ని నిలిపేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతుందని, అందుకే రకరకాల తనిఖీలతో వేధించే ప్రయత్నం చేస
నిజామాబాద్ : వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు తదితర వర్గాల వారికి పెన్షన్లను పంపిణీ చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్ట