తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. సైఫాబాద్లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయంలో ఫలితాలను పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ దేవసేన శుక్రవారం �
ఈ నెల ఆరో తేదీ నుంచి శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు సమావేశాలు మొదలవనున్నాయి. అదే రోజు బీఏసీ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వాహణ, చర్చించాల్సిన అంశాలపై నిర్ణయించనుంది.
కేంద్ర పథకాల పేర్లు మార్చి ప్రచారం చేసుకుంటున్నారని తెలంగాణపై కేంద్రం మంత్రి నిర్మలాసీతారామన్ అసత్యాలు మాట్లాడారని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఏయే పథకం మార్చామో చెప్పాలని ఆయన డిమా�
వృద్ధుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్దే అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం విపక్షాల తీరుతో ప్రజాస్వామ్యం అపహాస్యం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మాటలునమ్మితే జీవితాలు నాశనం రాష్ట్ర పంచాయత�
విదేశీ పర్యాటకులను ఆకర్షించాలి సన్నాహక భేటీలో శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పర్యాటక వైభవాన్ని చాటేలా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాల
రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరిగినట్టు భూగర్భ జలశాఖ వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఆగస్టు భూగర్భ జల నివేదికను వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టులో సాధారణం కంటే 40 శాతం అధిక వర్షపాతం నమోద
‘హైదరాబాద్ స్టేట్’లో ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నది తెలంగాణే.. కర్ణాటక, మహారాష్ట్రల్లో కలిసిపోయిన మిగతా ప్రాంతాలు అస్తిత్వ పోరాటంతో స్వపరిపాలన సాధించుకున్న తెలంగాణ .. స్వాతంత్య్ర సమరానికి, తెలంగాణ ఉద్య�
ఆత్మహత్య కారణాల్లో ఇదే ప్రధానం 33.2% బలవన్మరణాలకు కారణం 2021లో ఆత్మహత్యలపై ఎన్సీఆర్బీ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): గతంలో ఏ సమస్య వచ్చినా కుటుంబం అండగా నిలిచేది. ఇప్పుడు కుటుంబమే సమస్యగా మారుతున్న
తాజా గణాంకాలు విడుదల హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. రూ.19,329 కోట�
తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇటీవల మంజూరు చేసిన కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గడప గడపకూ తిరిగారు. పాలకుర్తి నియోజకవర్గంలో గురువారం ఆయన పలు గ్రామాల్లో పర్యట�
మహబూబ్నగర్ : మన్యంకొండ క్షేత్రం దిగువ పర్యాటకుల సౌకార్యర్థం రూ.15 కోట్లతో బడ్జెట్ హోటల్ నిర్మిస్తున్నట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మన్యంకొండ స్టేజీ సమీపంలోని అలివేల�