హైదరాబాద్: రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల్లో భారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యా�
ప్రతి ఆవాసంలో క్రీడా ప్రాంగణం తెలంగాణలో భారీగా ఏర్పాటు ఇప్పటికే 5,299 టీకేపీలు పూర్తి మరో రికార్డు వైపు రాష్ట్రం పరుగులు హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): త్వరలో దేశంలోనే ప్రతి ఆవాసంలో క్రీడా ప్రాం�
రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలుగు వెలుగులో తెలంగాణ రాష్ట్రం శోభించాలని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి ఓ ప్రక�
హైదరాబాద్ : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఏఈఈ పోస్టులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 1,540 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేష�
హైదరాబాద్ : ప్రముఖ భారతీయ వైద్యుడు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఆత్మకథ ‘The Journey of my life’ బుక్ను రాష్ట్ర ఆర్థిక, వైద్యరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు శనివారం
Telangana Cabinet Meeting | రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధ్యక్షతన ప్రగతి భవన్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించి, ఆమోదించింది. 2022 సెప్టెంబర్ 17ను ‘త�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్�
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమం, 2022 సెప్టెంబర్17 �
హైదరాబాద్ : ఈ నెల 4వ తేదీన సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రాతపరీక్ష నిర్వహించనున్నారు. 177 పోస్టులకు 98 వేల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాత పరీ�
హైదరాబాద్ : ప్రజల కోసం పోరాడిన కుటుంబ చరిత్ర మాది.. అందుకు భారతీయుడిగా, తెలంగాణవాసిగా గర్వంగా ఫీలవుతున్నాను అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మా కుటుంబం నుం�
హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నిర్మల వ్యాఖ్యలపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేంద్రం ఖర్చు చేసే ప్ర�
అన్నిరంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. 'థాయ్ ట్రేడ్ ఎక్స్పో'కు తొలిసారి వేదిక కానుంది. హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 2(శుక్రవారం)న మొట్టమొదటిసారిగా "థాయ్ ట్రేడ్ ఎక్స�
CM KCR | సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరుగనుంది. ప్రగతిభవన్లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించే