నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని ఎల్లమ్మగుట్టలో నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయం వద్ద పార్టీ జెండాను సీఎం ఆవిష్కరించారు. �
Heavy rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం,
ఇప్పుడు తెలంగాణలో మేక-కుక్క కథే నడుస్తున్నది. ఒకరు వస్తారు. ఒక అబద్ధాన్ని చెప్పి వెళ్తారు. ఇంకొకరు వస్తారు.. అదే అబద్ధాన్ని మళ్లీ చెప్తారు. ఇవతలి వాళ్లు అది అబద్ధమని ఖండిస్తుంటారు. కానీ అవతలివాళ్లు తాము చె�
కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అబద్ధాలను ఎంతో అందంగా చెప్పారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. తెలంగాణ పట్ల ఆమె నరనరాన వ్యతిరేకతను నిం
డిజిటలైజేషన్ దెబ్బకు కుదేలై బతుకుదెరువు కోల్పోయిన చిత్రకారుల జీవితంలో తె లంగాణ ప్రభుత్వం రంగులద్దింది. ఫ్లెక్సీల రాక తో బతుకులు అంధవికారమై వృత్తికి దూరమవుతున్న కుంచె కళాకారులకు అండగా నిలిచిం ది
రాష్ట్ర శాసనసభ సమావేశాల పనితీరు దేశానికే ఆదర్శంగా ఉన్నదని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకొంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలని ఆ
నిజాంను తరిమిన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని దెబ్బతిస్తున్న బీజేపీని తెలంగాణ ప్రజలు తరిమికొట్టాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా పిలుపునిచ్చారు. ప్రజల మధ్య చిచ్చురేపి రాజకీయ లబ్ధి పొందాలని చూ
తెలంగాణ విషయంలో మొదటినుంచీ వలసవాద మీడియా అబద్ధాలు, అసత్యాలనే వండివార్చింది. అలాంటి ఆంధ్రా మీడియా పీవీ నరసింహారావును అసమర్థునిగా, చెన్నారెడ్డి వంటివారిని అవినీతిపరుడిగా ప్రచారం చేసింది. అంతటితో ఆగకుండ�
CM KCR | బమ్మెర పోతన జయంతి సందర్భంగా.. ఆయనను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్మరించుకున్నారు. భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేసిన సాహితీ తేజోమూర్తి పోతన అని కొనియాడారు. కవిగా, సాహితీవేత్తగా, తె�
Minister Harish Rao | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ‘కేంద్రం నిధులు వినియోగిస్తే మోదీ ఫొటో పెట్టాల్సిందే’ అని మాట్లాడడంలో ఔచిత్యం లేదన్నారు. యూ�