సభానాయకుడిపైనా రాజేందర్ తీవ్ర ఆరోపణలు ఆయన మాటలు అహంకారానికి నిదర్శనం: మంత్రి వేముల స్పీకర్ను అవమానిస్తే అసెంబ్లీని అవమానించినట్టే.. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ప్రశాంత్రెడ్డి డిమాండ్ లేకుంటే ని�
485 సబ్ సెంటర్లు, 43 పీహెచ్సీలకు కొత్త భవనాలు ఈ నెల 9లోగా టెండర్లు, డిసెంబర్లోగా నిర్మాణాలు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: గ్రా
బీసీ విద్యార్థుల విదేశీ ఉన్నత చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జ్యోతి బా ఫూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా ఇప్పటివరకు 1,136 మంది విద్యార్థులు లబ్ధిపొందారు. 2016లో ఈ పథకాన్ని ప్రారంభించిన ప�
జాతీయ స్థాయిలో జరిగిన ప్రిజన్ డ్యూటీ మీట్ 2022లో తెలంగాణ జైళ్లశాఖ అధికారులు సత్తా చాటారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఆరో జాతీయ ప్రిజన్ డ్యూటీ మీట్-2022 ఈ నెల 4 నుంచి మూడురోజుల పాటు నిర్వహించిన ఈ డ్యూటీ మీట�
నిధుల సమీకరణకు రాష్ర్టానికి ఆర్బీఐ అనుమతి హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఖజానాకు మరో రూ.2,000 కోట్లు చేరనున్నాయి. బాండ్ల విక్రయం ద్వారా ఈ నిధులను సమీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండ
జాతీయ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన యువ స్విమ్మర్ వ్రిత్తి అగర్వాల్ రజత పతకం కైవసం చేసుకుంది. అస్సాం వేదికగా జరుగుతున్న టోర్నీలో మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో వ్రిత్తి 4 నిమిషాల 33
TS Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించింది. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. ‘సూర్యాపేటలోని తుంగతుర్తి న�
TS Assembly | శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరుగనున్నాయి. ఉదయం 11.30 గంటలకు శాసన సభ సమావేశాలు ప్రారంభం కాగానే.. ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించనున్నది. మాజీ ఎమ్మె ల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనా�
సీఎం కేసీఆర్ చొరవతో కరువు ప్రాంతమైన జనగామ నియోజకవర్గంలో గోదారమ్మ పరుగులు పెడుతున్నదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. మల్లన్నసాగర్ ఇన్టెక్ వెల్ టు తపాస్పల్లి రిజర్వాయ�
కేసీఆర్ను మన కాలపు స్వాప్నికునిగా ఎందుకు భావించాలి? దేశంలోని ప్రతి ఎకరం తడిసి, ప్రతి కడుపు నిండాలని, దేశంలో సమృద్ధిగా గల సహజ వనరులు, మానవ వనరులు వినియోగంలోకి వచ్చి ఈ దేశం అగ్ర రాజ్యాల సరసన నిలవాలని తపిస్�
హైదరాబాద్ : ఉత్తర – దక్షిణ ద్రోణి ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సోమవారం పలు చోట్ల వాన దంచికొట్టింది. గత పదిహేను రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న గ్రేటర్ వాసులు సోమ
హైదరాబాద్ : అన్ని స్థాయిలోని ఉద్యోగుల సమిష్టి కృషి , వంద రోజుల కార్యక్రమం, అధికారుల ప్రణాళిక కార్యాచరణ అమలు వంటి విధానాల ఫలితంగా సంస్థ నష్టాలను తగ్గించుకోగలుగుతోందని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గో�
హైదరాబాద్ : తెలంగాణలో డెంగీ కేసులు పెరుగుతున్న క్రమంలో అందరూ అప్రమత్తం కావాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సూచించారు. డెంగీ నివారణకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాట�
వరంగల్ : వరంగల్ జిల్లా పర్వతగిరి గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం కొత్త పెన్షన్దారులకు ఆయా పెన్షన్లను స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ ర