తెలంగాణ పట్ల అన్ని విషయాలలో వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టుల అంశంలోనూ అదే ధోరణి కనబరుస్తున్నది. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనుకకు అన్న చందంగా
సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ అంజాన్ బీజేపీ సర్కారుది హిట్లర్ మార్గమని విమర్శ హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిట్లర్ మార్గంలో ప్రయాణిస్తున్నదని సీపీఐ జాతీయ క
యాత్రల పేరుతో రాష్ట్రంలో దుష్ట రాజకీయం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు.. వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో పేదలకు ఏం చేశారో చెప్పాలని వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు డిమాండ్ చేశారు. ఓట్లకోసం కుట్
బీజేపీలో బండి వింత పోకడ పార్టీలో పెరిగిన వ్యక్తి భజన హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): బీజేపీలో బండి సంజయ్ ఒంటెత్తు పోకడ పరాకాష్టకు చేరిందని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. ఆయన ఇప్పుడు ఏకంగా ‘మంత్ర�
ట్విట్టర్లో రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ అధికారిక అకౌంట్ రాష్ట్రంలోనే టాప్గా నిలిచింది. 20,200 మంది ఫాలోవర్స్తో తొలిస్థానం సాధించింది. ప్రతి వెయ్యి మంది జనాభా ప్రాతిపదికన సెప్టెంబర్ మొదటి వారంల�
హైదరాబాద్ : తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమిస్తున్నందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల�
సరస్వతీనిలయం తెలంగాణ అని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలో జీఎమ్మార్ కన్వెన్షన్హాల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని నియోజకవర్గం స�
దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో డబుల్ బెడ్రూం ఇండ్లను మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వ్యక్తిగత పరిశుభ్ర
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు జరిగే తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాలపై బీఆర్కే భవన్లో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి కలిసి జిల్లా కలెక
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ప్రాణేశ్వరం అయితే.. ప్రతిపక్షాలు శనేశ్వరంలా దాపురించాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో యాసంగిలో రైతులకు కావల్సినంత సాగునీరు ఇస్తామని, �
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్దన్రెడ్డికి సభ సంతాపం తెలిపి రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం ఈ నెల 12కు సమావేశ�