rains | రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శని, ఆదివారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని
ఎడతెరిపి లేని వానలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గురుకుల విద్యార్థులకు డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, డయేరియా, ఫుడ్ పాయిజనింగ్, వైరల్ జ్వరాలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.
తెలంగాణ ఖజానాకు మరో రూ.2 వేల కోట్లు చేరనున్నాయి. బాండ్ల విక్రయం ద్వారా ఆమేరకు నిధులను సమీకరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. వెయ్యి కోట్ల విలువైన బాండ్లను ఎనిమిదేండ్ల కాలానికి, మరో వెయ్యి కోట�
అర్హతలున్న తెలంగాణకివ్వరా? ఏ వసతుల్లేని రాష్ర్టాలకు కేటాయించడం ఆశ్చర్యకరం కావాలనే హైదరాబాద్ విస్మరణ దేశ ప్రయోజనాలకు మోదీ సర్కార్ పాతర: మంత్రి కేటీఆర్ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయకు ఘాటు లే
20 శాతానికే మూడో టీకా అవగాహన కల్పిస్తున్నా పూర్తిగా ముందుకు రాని అర్హులు బీజేపీ పాలిత రాష్ర్టాల కన్నా మెరుగ్గా తెలంగాణ వ్యాక్సినేషన్ హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ప్రికాషన్ డ
బదిలీ చేయాలంటూ కేంద్రానికి సిఫారసు వారు నిష్పాక్షికంగా పనిచేయడమే తప్పట వారికి బీజేపీ సైద్ధాంతిక భావజాలం లేదట దీంతో తమ ప్రయోజనాలు నెరవేరట్లేదట బీజేపీకి అనుకూలమైన వాళ్లనే పెట్టాలట విపక్ష పాలిత రాష్ర్ట�
భారత్లో తెలంగాణ కలిసిన ఘట్టానికి ఘన వేడుక తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే కార్యక్రమాలు 16,17,18 తేదీల్లో రాష్ట్రమంతటా నిర్వహణ నేటి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ):
మనిషి అభివృద్ధి, వికాసానికి చేతినిండా పని, ఒంటినిండా ఆరోగ్యం ఉండాలంటారు. రాష్ర్టావతరణ తర్వాత తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలకు చేతినిండా పని దొరుకుతున్నది. ఇక ఆరోగ్యం వ�
గురివింద గింజ తన కింద ఉన్న నలుపును ఎరుగదన్నట్టు, ప్రపంచ అద్భుతం, ఇంజినీరింగ్ టెక్నాలజీ వండర్ అయిన కాళేశ్వరాన్ని చూడలేని ధృతరాష్ర్టులు వీళ్లు. ‘ఎండా కాలంలోనూ గోదావరి నదిలో 20 కి.మీ. మేర నీళ్లు వ్యాపించి ఉ�
సీఎం కేసీఆర్తోనే గ్రామస్వరాజ్యం పటాన్చెరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పటాన్చెరు, సెప్టెంబర్ 2: అభివృద్ధ
వసతులు లేని కారణంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాలు రద్దయిన విద్యార్థులను ఇతర కాలేజీల్లో సర్ధుబాటు చేయాలన్న గత ఉత్తర్వుల అమలును నిలివేయాలనే ప్రైవేట్ మెడికల్ కాలేజీల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింద�
మునుగోడులో ఎగిరేది ముమ్మాటికీ గులాబీ జెండాయేనని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీశ్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంపై రోజు రోజుకూ విశ్వసనీయత పెరగడమే ఇందుకు కారణమన్నారు. మునుగోడు నియ�