హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కరోనా లక్షణాలు ఉండటంత
హైదరాబాద్ : ఉపాధి హామీ అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్గా నిలిచింది. రాష్ట్రంలో ఆ పథకాన్ని నిలిపేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతుందని, అందుకే రకరకాల తనిఖీలతో వేధించే ప్రయత్నం చేస
నిజామాబాద్ : వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు తదితర వర్గాల వారికి పెన్షన్లను పంపిణీ చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్ట
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాలను గణనీయంగా తగ్గించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్ పీస్ అవార్డు గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకర్త కైలాస్ సత
నల్లగొండ : ఆంధ్రప్రదేశ్కు విద్యుత్తు బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి, విద్యుత్తు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి త�
హైదరాబాద్ : తెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్(KTR)కు సంబంధించిన వెబ్సైట్ను రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. కవ్వాల్ పులుల అభయారణ్యంపై అన్ని �
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం సివిల్ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వికటించి. నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 2
హైదరాబాద్ : ఇంటర్ సెకండ్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో కార్యదర్శి జలీల్ ఫలితాలను ప్రకటించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష�
దేశాన్ని మలుపు తిప్పే సత్తా తెలంగాణకు ఉన్నదని ఉత్తరప్రదేశ్కు చెందిన జాతీయ రైతు సంఘం నేత సుబేసింగ్ డాగర్ పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్కు, తమ రాష్ట్రంలోని యోగీ సర్కార్కు రైతులంటే లెక్కలేదన
శ్రీశైలం : శ్రీశైలం మహా క్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు జరిగే సర్వ ఆర్జిత సేవలలో పాల్గొనేందుకు అవకాశం కల్పించేందుకు నూతనంగా రెండు సేవలను ప్రారంభిస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు
హైదరాబాద్ : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం కొనసాగుతోంది. మెడికల్ కాలేజీల మంజూరుపై ఇరువురి మధ్య హాట్ హా�
హైదరాబాద్ : ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పాట్నాకు బయల్దేరి వెళ్లనున్నారు. గతంలో ప్రకటించిన మేరకు గా
పెద్దపల్లి : రైతుల పట్ల కఠినంగా ప్రవర్తిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2024లో ఈ దేశం నుంచి బీజేపీని పారద్రోలాలని పిలుపునిచ్చారు. రైతులకు మీటర్ పెట్�