SSC Exams | పదో తరగతి పరీక్షల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకొన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా వర్ని పరీక్షాకేంద్రంలో ఓ ఇన్విజిలేటర్ను సస్పెండ్ చేశారు.
Telangana | శాసనసభ ఆమోదించిన బిల్లులకు మోక్షం కల్పించకుండా గవర్నర్ తన వద్దే పెండింగ్లో పెట్టుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దేశ సర్వోన్నత న్యాయస్థానంలో చేసిన న్యాయపోరాటానికి సానుకూల ఫలితం లభించింది. బిల్లులను
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం సిరిసిల్ల నియోజకవర్గంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు
నైపుణ్యాభివృద్ధి రంగానికి సంబంధించిన ప్రతిష్ఠాత్మ విశ్వకర్మ అచీవ్మెంట్ అవార్డును నేషనల్ అకాడమీ ఫర్ కన్స్ట్రక్షన్ (న్యాక్) కైవసం చేసుకున్నది. న్యూఢిల్లీలోని ఐకార్ కన్వెన్షన్ సెంటర్లో సోమవా�
తెలంగాణలోని విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఉత్తమ పనితీరులో మరోసారి సత్తా చాటాయి. ప్రతిష్ఠాత్మక ఇండిపెండెంట్ పవర్ పర్చేజ్ అసోసియేషన్ (ఐపీపీఏ) అవార్డుల్లో ఏకంగా ఆరింటిని కైవసం చేసుకున్నాయి.
రెండో విడత 3.38 లక్షల గొర్రెల పంపిణీ లక్ష్యంగా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ వెల్లడించారు. ఏర్పాట్లపై సోమవారం హైదరాబాద్లోని సంస్థ �
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరికల పర్వం కొనసాగుతున్నది. బీఆర్ఎస్ విధానాలతో ఆకర్షితులైన పలు పార్టీల నాయకులు, ప్రముఖులతో బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకీ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) ఫారెస్ట్ చేపట్టిన అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. దేశంలోని టైగర్రిజర్వ్ల 2018 తులనాత్మక రేటింగ్లో ఏటీఆర్ 78.79 స్కోర్తో గుడ్ క్యాటగి�
దేశంలో మనుషులంతా సమానత్వంతో జీవించాలని ఆకాంక్షించి, ఆధిపత్యవాదానికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాటం చేసిన సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు గోవిందరావు ఫూలే ఆశయాలు, కార్యాచరణ నేటికీ స్ఫూర్తిదాయకమేనన�
కామర్స్ టాలెంట్ టెస్ట్కు విశేష స్పందన లభించింది. ఈ పరీక్షను సోమవారం హైదరాబాద్ లక్డీకాపూల్లోని ఐఐఎంసీ కళాశాలలో నిర్వహించారు. ఐఐఎంసీ కళాశాల అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆండ్ అంబిషన్స్ కెరీర్ కౌన్
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు, ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్రెడ్డి సోమవారం సమీక్షించారు
పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల తెలంగాణలో వాటిల్లే ముంపుపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఆధ్వర్యంలో బుధవారం కీలక సమావేశం జరుగనుంది. పోలవరం ప్రాజెక్టు సాంకేతిక అంశాలు, ముంపు ప్రభావాలు, ఇతర రాష్�
సమాజంలో అట్టడుగున ఉన్న దళితులను అభివృద్ధి చేయాలనే మహోన్నత ఆశయంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టిన టీ-ప్రైడ్ పథకం విజయవంతంగా ముందుకు సాగుతున్నది.