ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల జీవితాలకు భరోసా కల్పిస్తున్నదని, వైద్య ఖర్చుల కింద బిల్లులతో కూడిన దరఖాస్తులు అందించగానే బాధితులకు సర్కారు చెక్కులు పంపిస్తున్నదని జమ్మికుంట మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టీ -డయాగ్నస్టిక్ సెంటర్స్ సేవలు రోగుల పాలిట వరంగా మారాయి. 2018, జనవరిలో ప్రారంభించిన ఈ సేవల వల్ల నిరుపేద రోగులకు ఖరీదైన వైద్య పరీక్షలు పూర్తి ఉచితంగా నిర్�
కేసీఆర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అప్పుడప్పుడు ప్రత్యర్థులకు అంతుచిక్కవు. కేసీఆర్ ఆత్మవిశ్వాసాన్ని చూసి ప్రత్యర్థులు బిత్తరపోతారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్కు అధికార బలం లేదు.
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని ముస్లిం, సిక్కులు, పార్సీలు, బౌద్ధులు, జైనులకు సబ్సిడీతో కూడిన ఆర్థిక సహాయం అందిస్తున్నదని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కె.నవీన్
Shubhapradh Patel | దేశంలో కార్పొరేట్ సర్కారు వద్దని, కిసాన్ సర్కార్ రావాలని తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ అన్నారు. రైతు, సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ రోల్ మోడల్గా నిలిచిందని, ఆయా పథకాల�
civil assistant surgeon post | తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సోమవారం సెలక్షన్ లిస్ట్ విడుదలైంది. ఇందులో డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో 734 పోస్టులు, వైద్యవిధా
ts inter board | ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు శనివారం ప్రకటించింది. వచ్చే ఏడాది (2023) మార్చి 15వ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2వ తేదీ
Excise police | ఒడిశాలోని మద్యం తయారీ డిస్టిలరీలో తెలంగాణ అబ్కారీ పోలీసులు భారీగా అక్ర మద్యాన్ని సీజ్ చేశారు. ఒడిశా నుంచి రాష్ట్రానికి పెద్దమొత్తంలో రాష్ట్రానికి అక్రమ మద్యం పంపిణీ అవుతున్నట్లు ఎక్సైజ్
తెలంగాణ అడవులు దేశానికి అధ్యయన కేంద్రాలుగా మారాయి. ఆరేండ్ల క్రితం ఎడారిని తలపించిన ప్రాంతం.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అటవీ పునరుద్ధరణ కార్యక్రమంతో నేడు జీవం పోసుకొన్నది. పిచ్చి మొక్కలన్నీ పోయి.. పూల, ఫల
రాష్ట్రంలోని మిర్చి రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం నేరుగా కంపెనీలతో పంటను కొనుగోలు చేయించేందుకు ప్రయత్నిస్తున్నది. దీనిలో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జనగామ, వరంగల్, సూర్యా�
కాంగ్రెస్ సీనియర్ల దెబ్బకు రేవంత్రెడ్డి వర్గం రాజీనామాల బాట పట్టింది. టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన 12 మంది నేతలు పార్టీలోని కమిటీల్లో తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో రేవంత్రెడ్డి వర్గం పై అసమ�
ప్రపంచంలో ఏ దేశమైనా, రాష్ట్రమైనా ఆర్థికంగా బలపడాలంటే మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్పెండిచర్) ఎంతో ముఖ్యం. సంపదను సృష్టించి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఇదే ప్రధాన మార్గం. ఇంత ప్రాముఖ్యమున్న మూల
పుస్తకాలతో కుస్తీ ప ట్టాల్సిన వయసు.. పెన్నులు, పెన్సిళ్లతో రాసే సమయం..ఇల్లే తప్ప మిగతా వారి సమస్యలేందో తెలియని ప్రాయంలో సెన్సర్లు, కోడింగ్తో సాంకేతికంగా అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. కోడింగ్, పైథాన్ వ