Secunderabad | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యంత కీలకమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు స్వయానా ప్రధాని మోదీ శనివారం శంకుస్థాపన చేశారు. ఏటా రూ.500 కోట్ల ఆదాయాన్ని భారతీయ రైల్వేకు ఇచ్చే ఈ స్టేషన్ ఆ�
SSC Exams | పదోతరగతి పరీక్షలపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ప్రశ్నపత్రాలు బయటికి రాకుండా విద్యాశాఖ అధికారులు పలు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షాకేంద్రాల కిటికీలను గ్రీన్ క్లాత్తో మూసివేయాలని చెప్పారు.
Revanth Reddy | మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడంలో ఎప్పుడూ ముందుండే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి.. తన పిరికితనాన్ని మరోసారి చాటుకున్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి ఆయన చేసిన ఆరోపణ�
CM KCR | ఎల్బీ స్టేడియం లో 12న ఇఫ్తార్ విందు ( Iftar Party ) ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కార్యదర్శి భూపాల్రెడ్డిని ఆదేశించారు. యేటా నిర్వహించే ఇఫ్తార్కు సీఎం స్వయంగా వేడుకల్ల�
Hyderabad Metro | ‘గత తొమ్మిది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నయా మాడల్లో భాగంగా నగరాలు ఎంతో అభివృద్ధిని సాధించాయి. అందులో తెలంగాణకు కూడా భారీగానే ప్రయోజనం చేకూరింది.
Vande Bharat | మనదేశంలో పేదలు, సామాన్యులకు అతి తక్కువ ఖర్చుతో లభించే ప్రయాణ మార్గం రైల్వే. రైళ్లలో ప్రయాణించేవారిలో అత్యధికులు వీరే. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ వర్గాల కోసం ప్రభుత్వాలు అనేక రకాల రై�
RRR | హైదరాబాద్ చుట్టూ వివిధ జిల్లాలను కలుపుతూ నిర్మించ తలపెట్టిన రీజనల్ రింగురోడ్డు (త్రిఫుల్ ఆర్)పై కేంద్ర ప్రభుత్వం దొంగ నాటకం అడుతున్నది. భూసేకరణ పేరుతో మెలికపెట్టి ప్రాజెక్టును ముందుకు సాగకుండా �
మిట్ట ప్రాంతాలకూ సాగునీరు అందనున్నది. ఖిల్లాఘణపురం మండలం కర్నెతండా సమీపంలో నిర్మిస్తున్న లిఫ్ట్ బీడు భూములకు వరంగా మారనున్నది. గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రత్యేక
బాన్సువాడ.. అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ప్రగతికి చిరునామాగా నిలుస్తున్నది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో గత తొమ్మిదేండ్లలో నియోజకవర్గంలో విస్తృతంగా అభివృద్ధి జరిగింది. బాన్సువాడ హెల్త్
తెలంగాణకు భారీగా జాతీయ రహదారులను మంజూరుచేశామని కేంద్రం పదేపదే చెప్తున్నది. ప్రధాని మోదీ శనివారం హైదరాబాద్ వచ్చి 4 జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించి తెలంగాణ స్వర్ణయుగమైనట్టే అని కలరింగ్ ఇచ్చారు.
తెలంగాణలో కుటుంబ పాలన అంటూ పదేపదే గొంతు చించుకునే బీజేపీ నేతలే ముక్కున వేలేసుకొనేలా పరేడ్ గ్రౌండ్ చుట్టూ బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. బీజేపీ ముఖ్య నేతలు, కేంద్రంలోని మంత్రులు వారి తనయులతో పాటు అవిన
బల్కంపేట ప్రకృతి వైద్య చికిత్సాలయం దేశంలోనే గొప్పదని, దీనిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. రూ.10 కోట్ల వ్యయంతో బల్కంపేట ప్రకృతి చికిత్సాలయంలో ఓప
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం అకాల వర్షం కురిసింది. పలు మండలాల్లో పంటలు ధ్వంసమవగా.. కల్లాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది.