Kandi Central Jail | సంగారెడ్డి జిల్లా కందిలోని కేంద్ర కారాగారం అన్ని విధాలా ఆదర్శంగా నిలుస్తున్నది. జిల్లా జైలుకు ఈ మధ్యనే సెంట్రల్ జైలు హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 40 ఎకరాల విస్తీర్ణం
Peddapalli | తొమ్మిదో జాతీయ స్థాయి ఇన్స్పైర్ అవార్డుల పోటీల్లో సత్తాచాటి పెద్దపల్లి జిల్లా పేరును ఇనుమడింపజేసిన ఇద్దరు విద్యార్థులకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్లో జరిగే ఫైన్ వేడ�
Singareni | ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వంపై సింగరేణి కార్మికలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. సింగరేణిలోని బొగ్గు బ్లాకులను వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయ�
COVID-19 Vaccine | కవైపు కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్తూనే మరోవైపు ‘రాష్ర్టాలకు కొవిడ్ వ్యాక్సిన్లను సరఫరా చేయం. సొంతంగా మీరే కొనుక్కోండి’ అంటూ కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెగేసి చెప్పారు. రాష్ట్రాలు ఎం�
SSC Paper Leak | టెన్త్ హిందీపేపర్ లీకేజీ కేసులో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో పాత్ర ఉన్న అందరినీ దశలవారీగా విచారించేలా పోలీసులు చర�
Minister KTR | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నిర్వహణకు హిందీ, ఇంగ్లిష్ భాషలను ప్రామాణికం చేయడం వల్ల కోట్లాది మంది హిందీయేతర నిరుద్యోగులు నష్టపోతున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. కేంద్ర ప్రభ�
Telangana | తెలంగాణలో దుకాణలన్నీ ఇకనుంచి 24గంటలపాటు తెరిచి ఉంచేందుకు ప్రభు త్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. కాగా సంస్థల్లో పని చే�
PM Modi | ప్రధాని మోదీ నేడు తెలంగాణకు వస్తున్నారు. ఆయన వచ్చి తెలంగాణకు ఏదో ఒరుగబెడుతున్నట్టు ఇక్కడి నాయకులు హడావుడి చేస్తున్నారు. కానీ ఆయన వచ్చి చేస్తున్నదేమిటి? తెలంగాణ అవసరాలు ఏమైనా తీరుస్తున్నారా? దేశానిక�
PM Modi | మోదీ మళ్లీ తెలంగాణ బాట పట్టారు. ఎ ప్పుడూ ఉత్త చేతులు ఊపుకుంటూ రావడం, రాజకీయం చేసి పోవడం ఆయనకు అలవా టు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. మోదీ.. ఈసారి ఉత్త చేతులతో వస్తే ఉపేక్షించేది లేదని తెలంగాణ ప్రజలు తె�
ఈ రోజున తెలంగాణ గెలిచి నిలిచింది. అది సినిమాలో కావచ్చు అభివృద్ధిలో, సంక్షేమ పాలనలో కావచ్చు. తెలంగాణ యాస, భాష, సంస్కృతీ సంప్రదాయాలు ప్రపంచ వేదికపై సత్తాచాటుతున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో అటవీశాఖ అధికారుల్లో ఆత్మైస్థెర్యం రెట్టింపయ్యిందని స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాజా రమణారెడ్డి తెలిపారు. హైదరాబాద్ అరణ్యభవన్
దేశంలో పచ్చదనం పెంపులో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ నెల 6న రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానాన్ని మంత్రి హరీశ్రావు ట్విట్