ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఢిల్లీ యూనివర్సిటీలోని తాను చదువుకున్న కిరోరిమల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరు కాలేకపోతున్నానంటూ డీజీపీ అంజనీకుమార్ తన బ్యాచ్మేట్
రాష్ట్రంలో శనివారం మొదటిరోజు ఎస్సై, ఏఎస్సై మెయిన్ పరీక్షలు సజావుగా ముగిశాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని 81 పరీక్షాకేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.
Minister KTR | తెలంగాణలోని బొగ్గు గనులను వేలం నుంచి తప్పించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలన్నారు. తమిళనాడులోని మూడు లిగ్నైట్ గనులను
Warangal | నెక్కొండ : తోటి కోడళ్లు గొడవ పడటం సహజమే. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ.. తిట్ల పురాణం అందుకుంటారు. అంతటితో ఆగకుండా సిగ పట్లు కూడా పడుతారు. ఇరుగు పొరుగు వారు వచ్చి వారిని విడిపిస్తారు. ఆ మ�
Bhadradri | భద్రాచలం : భద్రాద్రికి భక్తులు పోటెత్తారు. గోదావరి( Godavari ) పరిసరాలు జనసంద్రంగా మారాయి. రెండో శనివారం, ఆదివారం సెలవులు కావడంతో భద్రాచలం( Bhadrachalam ) లోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి భారీ సంఖ్యల�
Telangana | హైదరాబాద్ : ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు( Iftar Party ) నిర్వహించాలని సీఎం కేసీఆర్( CM KCR ) నిర్ణయించారు. ఈ మేరకు ఎల్బీ స్టేడియం( LB Stadium )లో ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ అధికారులను ఆ�
Harish Rao | హైదరాబాద్ : అదానీ( Adani ) వాదం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. లేని పరివార వాదం గురించి మాట్లాడడం మోదీకే చెల్లిందని మంత్రి హరీశ్రావు( Minister Harish Rao ) మండిపడ్డారు. ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక
Minister Jagadish Reddy | రైలు ప్రారంభం పేరుతో తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ.. ఈ ప్రాంతంపై మరోసారి విషం చిమ్మారని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో మాట్లాడుతూ.. హై�
Telangana | ఓ పదో తరగతి విద్యార్థి( Tenth Student ) ని మ్యాథ్స్ ఎగ్జామ్( Maths Exam ) రాసేందుకు శనివారం మక్తల్లోని గర్ల్స్ హై స్కూల్( Girls High School ) పరీక్షా కేంద్రానికి వచ్చింది. కానీ ఆ సెంటర్లో ఆమెకు కేటాయించిన హాల్ టికెట్
Minister Srinivas Yadav | కేంద్రం ఏమిచ్చిందని రాష్ట్రం అభివృద్ధిని అడ్డుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశంతో కలిసి బీఆర్ఎస్�
Vinod Kumar | హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) ప్రధాని మోదీ( Modi ) చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్( Vinod Kumar ) తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి
ప్రకృతి వైద్యానికి తెలంగాణ (Telangana) కేరాఫ్ అడ్రస్గా నిలిచేలా కృషి చేయాలని సీఎం కేసీఆర్ (CM KCR) చెప్పారని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. సనాతన భారతీయ వైద్యాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్న�