Minister KTR | కేంద్రమంత్రి అబద్ధాలతో పార్లమెంట్ను తప్పుదోవ పట్టించారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధ్వజమెత్తారు. కేంద్రమంత్రిపై లోక్సభలో సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెట్టాలన్నారు.
Minister Erraballi Dayakar Rao | రాష్ట్రంలో మహిళలను మరింత వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు రైతు వేదికల తరహాలో మహిళా వేదికలు నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.
Minister Harish Rao | రాష్ట్రంలో మైనర్ ఇరిగేషన్ కింద 46వేల జలాశయాలు ఉన్నాయని, వీటి ద్వారా 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ ఏటా వీటి నిర్వహణ ఎంతో ముఖ్యమని, మరమ్మతు పనులను జీఎస్టీ ను
ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులను ఒక్కతాటిపై అందించాలనే ఉద్దేశంతో ఐబీవో సంస్థ...తెలంగాణలో తన తొలి స్టోర్ను హైదరాబాద్లో ప్రారంభించింది.
బీజేపీ నయవంచక స్వరూపాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాయే బయటపెట్టారని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో సొంతరాష్ట్రం హిమాచల్ప్రదేశ్లో బొక్కబొర్�
హోటల్ నిర్మాణం కోసం ఇంటీరియర్ పనులు చేయించుకొని మోసం చేశాడంటూ ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితుడు నందకుమార్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్కు చెందిన శ్రీనివాసకుమార్ ఇంటీరియ
రాష్ట్రంలోని డిగ్రీ కోర్సుల్లో విద్యాప్రమాణాలు అత్యుత్తమంగా ఉన్నాయి. డిగ్రీ కోర్సుల్లో అత్యధిక క్రెడిట్లు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. జాతీయంగా డిగ్రీ కోర్సుకు 120 క్రెడిట్లే ఉండగా, మన దగ్గర 160 క్రెడిట్లు అమ�
పెన్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగి హక్కు. ఉద్యోగంలో అతను చేసిన సేవలకు ఇచ్చే ప్రతిఫలం. ఓ సామాజిక పథకం. గతంలో పెన్షన్ సక్రమంగా వచ్చేది కాదు. అప్పట్లో నేతల ఇష్టాఇష్టాలపై పెన్షన్లు ఆధారపడి ఉండేవి. ఫలితంగా జీతాల
టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలు చేస్తూ తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, అందుకు సీఎం కేసీఆర్తో పాటు మంత్రి కేటీఆర్లు తీసుకున్న చొరవే ప్రధాన కారణమని ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ అన్నారు.
శాంతి భద్రతలు సుస్థిరంగా ఉన్నప్పుడే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఇందుకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శం. టెక్నాలజీతో కూడిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.
MLA Pilot Rohith Reddy | తన ఆర్థిక, వ్యాపార లావాదేవీలపై విచారణ చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు జారీ చేసిన నోటీసులకు భయపడేది లేదు.. తగ్గేది లేదని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్
Minister Harish Rao | తెలంగాణ ప్రభుత్వంపై అనుచితంగా మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లో బొక్కా బొర్లా పడ్డా