నిజమే తెలంగాణ రాష్ట్రం కన్నా ఈ బీజేపీ ప్రధాని గొప్పేమీ కాదు. ఆత్మగౌరవం కోసం పోరాడి గెలిచిన రాష్ట్రం మీద వివక్ష చూపితే ప్రధానికి స్వాగతమెందుకు పలుకాలి? పార్లమెంట్ లో తెలంగాణ పుట్టుకనే అవమానించిన రోజును
తెలంగాణ ప్రభుత్వం పేదలకు పక్కా ఇంటి నిర్మాణం కోసం కొనసాగిస్తున్న పథకం డబుల్ బెడ్రూం ఇండ్లు. తాండూరులో పూర్తయిన 401 ఇండ్ల కోసం తాండూరులోని 36 వార్డుల నుంచి 9436 మంది దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మే�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండ లం రాంనగర్, గౌరీ, కేలీ(బీ) అటవీ ప్రాంతా ల్లో ఏర్పడిన లావా రాతి స్తంభాలను కొత్త తెలంగాణ చరిత్రకారుల బృందం నిపుణులు చకిలం వేణుగోపాల్, గిత్తె తిరుపతి, శ్రీరామోజు హరగ�
గతంలో పరిపాలించిన పార్టీలు ముస్లింలను కేవలం ఓటుబ్యాంక్ గానే చూశాయి. స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా మైనారిటీల బతుకులు మారలేదు. వెలుగులు కానరాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్�
Supreme Court | రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలుపకుండా పెండింగ్లో పెట్టడంపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిటిషన్
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. జ్ఞానం తెలిసిన పసి పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల దాకా.. కేటీఆర్ పేరు అందరికీ సుపరిచితమే. యూత్లో కేటీఆర్( KTR )కు మంచ
Harish Rao | సిద్దిపేట : రాష్ట్ర శాసనసభ పాస్ చేసిన బిల్లులను ఆమోదించకుండా ఏడు నెలలుగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్( Tamilisai Sounder Rajan ) ఆపారని మంత్రి హరీశ్రావు( Minister Harish Rao ) తెలిపారు. కోర్టులకు వెళ్లి కేసులు వ
Telangana | తెలంగాణ గిరిజన జాతిని నిర్లక్ష్యం చేస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ గిరిజన విద్యార్థుల పోస్ట్ కార్డు ఉద్యమం పోస్టర్ను హైదరాబాద్ బంజారాహిల్స్లోని మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర గిరి
Iftar Party | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సంవత్సరం కూడా ఇఫ్తార్ విందుకు ఎల్బీ స్టేడియంలో
Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లాలంటే గతంలో ఇరుకైన రోడ్లు ఉండేవి. కొండపైన విశాలంగా లేకపోగా కొండ కింద 60 ఫీట్ల రోడ్లే ఉండేవి. వాహనాల రద్దీ పెరిగితే ట్రాఫిక్ సమస్యలు తలెత్తేవి. సీఎం �
Telangana | పల్లె ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలు ఇప్పుడు ఏపుగా పెరగడంతో అవికాస్త చిట్టడవులను తలపిస్తున్నాయి. మొక్కలకు నిత్యం నీటిని అందించడం వాటిని జాగ్రత్తగా సంరక్షించడంతో ఏపుగా పెరిగి గ్రామాల్లో అడవులుగా అ�