హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ నెల 21న అధికారికంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనాలని మెథడిస్ట్ చర్చి బిషప్ ఎంఏ డానియల్ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆహ్వానించారు. సోమవారం అబిడ్స్లోని బ
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటీవల మధ్యప్రదేశ్లో ఎరువుల కోసం తొక్కిసలాట జరిగి రైతులు మరణించిన ఘటనలు చోటుచేసుకున్నాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావ�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యా న్ని సాధించేందుకు మిగిలిన 100 రోజులు అత్యంత కీలకమని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ చెప్పారు. రోజూ 2.3 లక్షల టన్నులకు తగ్గకుండా బొగ్గ�
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం ఆలయవర్గాలు భక్తిశ్రద్ధలతో స్వామి వారికి లక్ష బిల్వార్చన, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం పూజలు నిర్వహించారు.
రైతుల చేన్ల వద్దకే మార్కెటింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పొలాల నుంచే నేరుగా హైదరాబాద్కు పంట ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. సెర్ప్, సంగమేశ్వర మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఆధ్వర్యంలో ఈ సేవలను ప్ర�
జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం కోయిల్దిన్నె గ్రామానికి చెందిన రిటైర్డ్ హెచ్ఎం గోరంట్ల లక్ష్మీకాంతారెడ్డి సీఎం సహాయనిధికి రూ.3 లక్షలను విరాళంగా అందజేశారు
రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన రైతు కల్లాలపైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కయ్యం పెడుతున్నదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఈజీఎస్ ద్వారా న�
గర్భిణుల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ను త్వరలోనే అందించనున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
ప్రపంచ రికార్డే లక్ష్యంగా ముందుకెళ్తున్న తెలంగాణ బిడ్డ పడమటి అన్వితారెడ్డి మరో సాహస యాత్రను విజయవంతంగా పూర్తిచేశారు. అంటార్కిటికా ఖండంలోనే అత్యంత ఎత్తయిన విన్సన్ మాసిఫ్ పర్వతాన్ని అధిరోహించారు
క్రీడలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని, క్రీడా రంగంలో రాణించిన వారికి పలు శాఖల్లో ఉద్యోగాలతో పాటు ఉద్యోగ నియామకాల్లో రెండు శాతం క్రీడా కోటా రిజర్వేషన్ వర్తిస్తుందని మానేరు విద్యాసంస్థల అధినేత క
రాష్ట్ర ప్రభుత్వం కులమతాలకతీతంగా ప్రతి పండుగను అధికారికంగా జరిపిస్తున్నదని, అందరూ సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ శంకరపట్నం మండలాధ్యక్షుడు ఘంట మహిపాల్ మాట్లాడుతూ బీఎస్పీ జెండాను కూల్చడంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు, నాయకులకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధా న్యం ఇవ్వకపోవడం వల్ల కూడా తెలంగాణ సమాజం తీవ్రంగా నష్టపోయింది. గత పాలకుల తప్పులను సరిదిద్దుతూ, తెలంగాణ జాతిజనుల ఆకాంక్షలను తీర్చే క్రమంలో ముఖ్య