సర్కారు బడుల స్వరూపాన్ని సమగ్రంగా మార్చే మన ఊరు -మన బడి కార్యక్రమ పనులు శరవేగంగా కొసాగుతున్నాయి. తొలి విడతలో చేపట్టిన 9,123 బడుల్లో ఇప్పటివరకు 1,210 బడులు సిద్ధమయ్యాయి. వీటిలో చేపట్టిన పనులతోపాటు అదనంగా సౌర విద
కొత్తగూడెం పట్టణంలో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో తాను చేసిన వ్యాఖ్యలను పలు మీడియా చానళ్లు వక్రీకరించాయని, అది తగదని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ స
సుభిక్షంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంపై మళ్లీ ఆంధ్ర కుట్రలు మొదలయ్యాయి. మొన్నటికి మొన్న రెండు రాష్ర్టాలను కలుపాలంటూ వైసీపీ నేతలు మాట్లాడితే.. తెలంగాణలో మళ్లీ రాజకీయం చేసేందుకు చంద్రబాబునాయుడు తహతహలాడుతున్�
నిన్నమొన్నటి దాకా రైతు వ్యతిరేక చట్టాలతో ముప్పతిప్పులు పెట్టిన కేంద్రం.. ఇప్పుడు మరో కుట్రకు తెరలేపింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.19.27 కోట్లతో 3,215 కల్లాలు న
కుల, మతాలకతీతంగా అన్ని వర్గాల పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ పేదప్రజలకు కానుకలు అందజేస్తున్నదని ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు, టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువతిని కిడ్నాప్ చేశారంటూ సోషల్ మీడియాలో చెలరేగిన వదంతులకు తెరపడింది. ప్రేమించిన యువకుడే మాస్క్ పెట్టుకొని వచ్చి అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లడం, చివరికి తాను కిడ్నాప్ క
దేశంలో ఎక్కడా లేనివిధంగా పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
వ్యర్థజలాల శుద్ధి సంస్థ దైకి యాక్సిస్ జపాన్.. తెలంగాణలో ఓ ప్లాంట్ను పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్లోని వ్యాపీలో ఓ యూనిట్ను కలిగి ఉన్న ఈ కంపెనీ.. గత నెల్లోనే హర్యానాలోని పల్వాల్ల�
వేల ఏండ్ల నాటి మానవ పరిణామ క్రమం, అప్పటి వాతావరణ స్థితిగతులను పక్కాగా అంచనా వేసేందుకు హైదరాబాద్ కేంద్రంగా పురాతన డీఎన్ఏ ల్యాబ్ అందుబాటులోకి రానుంది.