విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యేలా బోధించేందుకు వీలుగా ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలను పెంచేందుకు విద్యాశాఖ, సమగ్రశిక్ష ద్వారా వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
నకిరేకల్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు రాచకొండ విజయ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 20 మంది నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
కవాడిగూడ : జ్ఞాన సంపదను జాతికి అందించాలనే తెలంగాణ ప్రభుత్వం ప్రతియేటా నగరంలో పుస్తక వేడుక నిర్వహణకు ప్రోత్సహిస్తున్నదని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
యుద్ధ విద్యల్లో చివరిదైన దండాన్ని మాత్రమే నమ్ముకుని బీజేపీ దేశమంతా అరాచకీయం చేస్తున్నది. బీజేపీ ఎన్నెన్ని ప్రభుత్వాలను ఎట్లా కూలదోసిందో కొత్తగా ఏకరువు పెట్టడం లేదు. షర్మిలకు తన అన్నతో ఉన్న గట్టు పంచాయ�
కావాల్సిన బ్రాండ్ మద్యం తక్కువ ధరకు దొరుకుతుండడంతో మద్యం ప్రియులు ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. ఇదే అదనుగా భావించి గోవా మద్యాన్ని జహీరాబాద్ మీదుగా హైదరాబాద్కు నిత్యం తరలిస్తూ అక్రమ వ్యాపారానిక�
ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకమని, అందుకు సీఎం కేసీఆర్ గర్భిణులకు అందిస్తున్న కిట్లు ఎంతగానో ఉపయోగపడుతాయని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు.
సువిశాల దేశంలో అత్యధిక శాతం మందికి జీవనోపాధిగా ఉన్న వ్యవసాయ రంగాన్ని కూడికలు, తీసివేతల లెక్కల్లో కాకుండా, ఉపాధి లభించే రంగంగా, ప్రజల ఆహార అవసరాలు తీర్చే రంగంగా, ఒక సామాజిక బాధ్యతగా కేంద్ర ప్రభుత్వం భావిం�
సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎస్డీఎఫ్ నుంచి రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరుతూ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి వినతిపత్రం అం�