Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెల సమీపంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాల నూతన భవన సముదాయాలను మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం భవన సముదాయాలను పరిశీలించారు.
KCR | తెలంగాణలో సాగుతున్న ప్రగతి ప్రస్థానం, ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనా విధా నం ఈ ప్రాంత వాసులనే కాదు, పొరుగు రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వాసులను కూడా ఆకట్టుకుంటున్నది. కేవలం ఆకర్షించ�
NIMS | ఎన్నో క్లిష్టమైన వైద్య చికిత్సలు అందిస్తూ ఎన్నో ప్రాణాలను నిలుపుతున్న నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) వైద్యులు మరో అరుదైన ఘనత సాధించారు. మెట్రల్ వాల్వ్ పూడుకుపోయిన ఓ వృద్ధురాలికి ఆధునిక చిక
Inter Colleges | ప్రైవేట్ కాలేజీల్లో సాయంత్రం తరగతులు నడపొద్దని, స్టడీ అవర్స్ రెండు గంటలే నిర్వహించాలని ఇంటర్బోర్డు సూచించింది. ఇటీవలికాలంలో పలు ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థులు ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు �
Bandi Sanjay | రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. తొలి రోజు, మలి రోజు ప్రశ్నపత్రాల లీకేజీ అంటూ బీజేపీ నేతలు నానా హంగామా సృష్టించారు. ఆ నె పం ప్రభుత్వంపై నెట్�
Warangal CP |టెన్త్ పేపర్ విషయంలో కుట్ర జరిగిన మాట వాస్తవమని, ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు ప్రయత్నించారని వరంగల్ పోలీసు కమిషర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, వాటితో ముందుకు వెళ్త�
Mega Textile Park | తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో ప్రకటించి రెండు నెలలైనా కాలేదు. ప్రధానమంత్రి మోదీ వచ్చి హైదరాబాద్ గడ్డపై దానిని ధృవీకరించి నాలుగు రోజులైనా గడవలేదు. అంతలోనే కే�
TSPSC | టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంలో హైదరాబాద్ పోలీసుల కేసు ఆధారంగా గతవారం ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ.. సోమవారం కస్టోడియన్ శంకరలక్ష్
Ankita Thakur | మిసెస్ ఇండియా కిరీటాన్ని తెలంగాణకు చెందిన అమ్మాయి అంకిత ఠాకూర్ సొంతం చేసుకుంది. మంగళవారం సాయంత్రం కొచ్చిలోని లీ మెరెడియల్ హోటల్లో ఫైనల్స్ జరిగాయి. 14 రాష్ర్టాల నుంచి అమ్మాయిలు ఈ పోటీలో పాల్గొ�
Vizag Steel Plant |విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం నాడు తెలంగాణ గర్జించింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు, నిరసనల్లో తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసుల లాఠీదెబ్బలు తిన్నారు. తూటాలకు బలయ్యారు. నేడ�
TSPSC | గురుకుల విద్యాలయాల్లో బోధన పోస్టుల భర్తీకి నియామక బోర్డు (ట్రిబ్) నేటినుంచి (బుధవారం) వన్టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నది. ఓటీఆర్ నమోదు ద్వారా వచ్చే నంబర్తో �
ట్రాన్స్ జీవితాల్లో ట్రాన్స్ఫర్మేషన్మొదలైంది. ఇక నుంచీ యాచకులుగా భావించాల్సిన పన్లేదు. ఇంకో రూపంలో ఊహించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లిప్పుడు స్వయం ఉపాధి బాటలో నడుస్తున్నారు. సృజనాత్మకతకు మెరుగులు ద�
దేశంలో కిసాన్ సర్కార్ రావాలని మహారాష్ట్ర రైతు ప్రతినిధులు ప్రదీప్ సాలుంఖే, నాయక్ షోలిద్ ఆకాంక్షించారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అద్భు