జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీ కోసం అవసరమైన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెండో విడత గొర్రెల
Gazette Notification | పురపాలక, వ్యవసాయ విశ్వవిద్యాలయ, మోటారు వాహనాల పన్ను సవరణ చట్టాలపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతేడాది శాసనసభ, శాసన మండలి పురపాలక సవరణ చట్టం, వ్యవసాయ విశ్వవిద్యాలయం సవరణ చట్టం, మోటారు వాహనాల పన్ను సవర�
CM KCR | హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్( Ambedkar ) 132వ జయంతి సందర్భంగా ఆయనను సీఎం కేసీఆర్( CM KCR ) స్మరించుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, దేశ గమనాన్ని మార్చడంలో అంబేద్కర
Telangana | హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్రావు( Harish Rao ) మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు అని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్( Banda Prakash ) పేర్కొన్నారు. ఏపీ మంత్ర
తెలంగాణ ఈరోజు ఆచరిస్తుంది.. రేపు దేశం అనుసరిస్తున్నదని మంత్రి మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. తెలంగాణ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీకొడుతున్నదని చెప్పారు. రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను కేంద
దళిత జనోద్ధరణ, బాబా సాహెబ్ అంబేద్కర్ పట్ల తమ ప్రేమ గురించి ప్రధాని మోదీ ఘనంగా ఉద్ఘాటిస్తుంటారు. మరి చేతలు? అంబేద్కర్ ఆశయాల అమలు సంగతి పక్కన పెడదాం. కనీసం ఆయన ‘మూర్తి’మత్వాన్ని ఆకాశమంత ఎత్తున నిలపడమూ చే
ఆంధ్రా మంత్రులు తెలంగాణ గురించి, తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడకపోతేనే మంచిదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్రావు అన్నారు. ‘మా జోలికి రావద్దు. మా గురించి ఎక్కువగా మాట్లాడితే మీకే మం
పోలవరం ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించడంలో ఏపీ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని తెలంగాణ అధికారులు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ, ఏపీ సంయుక్త సాంకేతిక స�
అంబేద్కర్ జయంతిని పురస్క రించుకొని తెలంగాణ సాహిత్య అకాడమీ, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కవి సమ్మేళనాలు నిర్వహించారు. అన్ని జిల్లా కేంద్ర గ్రంథాలయాల్లో నిర్వ�
అంబేద్కర్ అనగానే అందరూ రాజ్యాంగ ముసాయిదా రచన సంఘానికి అధ్యక్షుడుగా చేసిన కృషినే ప్రధానంగా గుర్తు చేసుకొంటారు. న్యాయవేత్తగా, రాజ్యాంగ నిపుణునిగా ప్రస్తుతిస్తారు. దళిత, బహుజనుల విమోచనకు తపించిన దార్శని
రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదంటూ ఈ నెల 8న ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనికి మాజీ ఐఏఎస్ అధికారి, కేంద్రప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసిన అనిల్ స్వరూప్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో వంద స్థానాల్లో విజయం సాధిస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. 60 లక్షల మంది కార్యక�
రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ బేగంపేట్లోని మేరీగోల్డ్ హోటల్లో బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని టీ-�
దేశంలో తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం పేరు చెప్పాలని తాను విసిరిన సవాల్కు ఇంతవరకు ఒ క్క కేంద్ర మంత్రి కూడా స్పందించలేదని మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా ముందుకు సాగుతున్నది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన సూచనలతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిశీలనకు వెళ్లిన సింగరేణి డైరెక్టర్ల బృ