దేశంలో పెద్ద మార్పు రావాల్సి ఉన్నదని, ఆ మార్పు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమని బీఆర్ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్సింగ్ చడూనీ పేర్కొన్నారు. బీఆర్ఎస్ను ద
దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు, నాయకుల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నది. బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణలో సంక్షేమ పాలన అందిస్తున్న బీఆర్ఎస్ను తమ రాష్ర్టాల్లోనూ విస్త
స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలుస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు తెలిపారు. దుక్కి దున్నటం మొదలు.. పంట అమ్ముకొనే వరకు రైతులను కంటి
రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారమే స్వయం సహాయక బృందాల(ఎస్హెచ్జీ) రుణాలకు వడ్డీరేట్లు అమలు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు బ్యాంకర్లను ఆదేశించారు.
దేశ వ్యవసాయ రంగాన్ని పరిపుష్టం చేసి రైతాంగానికి భరోసా ఇవ్వటమే బీఆర్ఎస్ విధానమని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న రైతు అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశమంతా విస్త�
ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై బీఆర్ఎస్ బ్యానర్ను ఆ పార్టీ నేతలు ప్రదర్శించారు. శుక్రవారం తెలంగాణ బీఆర్ఎస్ నేతలు కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గాలిగోపురం వద్ద బీఆర్ఎస్ బ్యానర్ �
దేశానికి అన్నం పెడుతున్న రైతన్నను గౌరవించుకోవడం దేశ ప్రజలుగా మన బాధ్యత. శుక్రవారం రైతు దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పాటీమీద తండాకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రైతుల�
రైతన్న ఉగ్రుడయ్యాడు. తెలంగాణ పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్షపై భగ్గుమన్నాడు. రైతుల కోసం ధాన్యం కల్లాల నిర్మాణానికి వినియోగించిన ఉపాధి హామీ పథకం నిధులను వెనక్కి ఇవ్వాలంటూ కేంద్రం ఇచ్చిన తాఖీదులపై ఆ
తెలంగాణకు రావాల్సిన వందే భారత్ రైలు మళ్లీ దారిమళ్లింది. దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలో సికింద్రాబాద్- విజయవాడ మధ్య నడవాల్సిన ఈ రైలును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పశ్చిమబెంగాల్కు పంపించేసింది.