ఉమ్మడి జిల్లాలో రైస్ ఇండస్ట్రీకి మహర్దశ పట్టింది. దీంతో మిల్లులు నష్టాల నుంచి లాభాలబాటలో పయనిస్తున్నాయి. కొత్తగా మిల్లులు పెట్టుకోవడానికి దరఖాస్తుల వెల్లువ కొసాగుతున్నది. అన్ని జిల్లాల్లో వానకాలం, యా
సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రం నాణ్యమైన వైద్యానికి, ఉత్తమ వైద్యవిద్యకు హబ్గా మారిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. టీచింగ్ దవాఖానల పనితీరుపై ఆయన మంగళవారం ఆన్లైన్లో �
బలగం ఫేమ్ గాయకుడు పీ మొగిలయ్య (68)ను మంగళవారం రాత్రి హైదరాబాద్ నిమ్స్ దవాఖానకు తరలించారు. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన మొగిలయ్య గత కొంతకాలంగా మూత్రపిండాలు, గుండె సంబంధిత సమస్యలతో బా
ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల 20న ముగియనున్నది. ఇప్పటికే పలు సబ్జెక్టుల మూల్యాంకనం పూర్తయింది. ఇంకా సంస్కృతం, ఇంగ్లిష్ సహా మరికొన్ని సబ్జెక్టుల పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉన్నది.
Dharmapuri Sanjay | నిజామాబాద్ క్రైం : మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఇంటిపై మంగళవారం ఉదయం ఇద్దరు యువకులు దాడికి యత్నించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
Mahmood Ali | తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు.
Minister Prashanth Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు డాక్టర్ అంబేద్కర్ కొత్త సెక్రటేరియట్ పనులను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మంగళవారం పరిశీలించారు. సుమారు ఐదున్నర గంటల పాటు నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరిగి
Telangana | తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. కేంద్రం ఇచ్చే ప్రతి అవార్డులోనూ తెలంగాణ రాష్ట్రం ముందు వరుసులో ఉంటుంది. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమంలో దూసుకుపోతూ.. ప
Balagam Mogilaiah | బలగం సినిమాలో క్లైమాక్స్ పాటతో అందరినీ ఏడిపించిన బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో తన భ
Srinivas Goud | హైదరాబాద్ : బీసీ గణన నిర్వహించకుండా, మంత్రిత్వశాఖ ఇవ్వకుండా, రిజర్వేషన్లు అమలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాటం చేయాలని మంత్రి శ్రీనివ�
Gangula Kamalaker | హైదరాబాద్ : మహాత్మా జ్యోతిభాపూలే ఆశయాలను ఆచరణాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆ మహనీయుని 197వ జయంతి వేడుకలను హైదరాబాద్ రవీంద్రభారతిలో నేడు ఘనంగా నిర్వహించింది. బాబాసాహెబ్ విగ్రహం మాదిర�
Weather Report | తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. సాధారణం కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో దస్�