చీమలపాడు దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన వలస కూలీ సందీప�
వరంగల్లో మల్టీ స్పెషాలిటీ దవాఖాన హెల్త్సిటీ నిర్మాణ పనులను దసరా పండుగ నాటికి పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన వరంగల్ హెల్త్సిటీ, �
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) జిల్లా కేంద్రంలోని జబిందా మైదానంలో ఈ నెల 24న బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్, క�
ఇటీవల వడగండ్ల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.151.46 కోట్ల ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. ఈ మేరకు ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పేద మైనార్టీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు 20 వేల కుట్టుమిషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్నది. ఇందుకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రతిపాదించగా, ఆమోదం తెలిపింది. మైనార్టీ వర్గాల్లోని మహిళలు బయ�
పాఠశాల విద్యలో డిజిటలైజేషన్కు అధిక ప్రాధాన్యమిస్తున్న తెలంగాణ సర్కారు.. ప్రభుత్వ బడుల్లో ఆగుమెంటెడ్, వర్చువల్ రియాలిటీ (ఏఆర్/వీఆర్) ల్యాబ్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్ట్గా
దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో ఒకే తరహాలో కామన్ గ్రేడింగ్ విధానం అమల్లోకి రానున్నది. ఇందుకు నేషనల్ క్రెడిట్ ఫ్రేంవర్క్కు ఐఐటీ 18వ కౌన్సిల్ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటివరకు ఐఐటీల వారీగా వేర్వ
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని కాలనీల్లో చుక్క వరద నీరు ఆగకుండా ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి వ్యూహాత్మక నాలాల అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) పనులను వర్షాకాలంలోపే పూర్తి చేస్తామని వ
కాజీపేట రైల్వే జంక్షన్లో బుధవారం రాత్రి ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది, సీడబ్ల్యూసీ, రైల్వే ఐఆర్బీలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాకు గురవుతున్న పలువురు బాలురను పట్టుకున్నారు.
Judges Transfer | పెద్ద ఎత్తున జిల్లా జడ్జీలను తెలంగాణ హైకోర్టు బదిలీ చేసింది. వార్షిక బదిలీల్లో భాగంగా పెద్ద సంఖ్యలో జిల్లా సెషన్స్ జడ్జీలను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 41 మంది డిస్ట్రిక్ట్ అండ�
YTDA | యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని మరింత విస్తరించి, స్వీయ ఆదాయ మార్గాలను పెంచుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులకు సూచించారు. బీఆర్కే భవన్లో వైటీడీఏ, శిల్పారామ�
Weather Report | తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజు రోజుకు పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడి ప్రతాపం చూపుతుండడంతో జనం అల్లాడుతున్నారు. దాంతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు.
Minister Jagadish Reddy | ఉద్యోగల భర్తీపై తాము చర్చకు సిద్ధమేనని, ఇందుకు కాంగ్రెస్, బీజేపీ సిద్ధమేనా? అని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం జడ్పీ చైర్పర్సన్ దీపిక