Telangana | తొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చింది. ఇక నుంచి తొమ్మిది, పదో తరగతుల పరీక్షలను కేవలం ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించనున్నది. 2022-23 నుంచి సంస్కరణలను
Minister KTR | తెలంగాణ టెక్స్టైల్ రంగానికి ఊతమివ్వాలని రాష్ట్ర చేనేత, జౌళీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించాలన్నారు. నేతన్
యాసంగి పెట్టుబడికి రైతుబంధు సాయాన్ని అందించేందుకు సర్కారు సర్వం సిద్ధం చేసింది. నేటి నుంచి డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద తనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్�
తెలంగాణ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి ప్రతి ఒకరూ కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సూచించారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టాంకాం), జపాన్ ప్రభుత్
బీజేపీది డబుల్ ఇంజిన్ సర్కారు కాదని.. ట్రబుల్ ఇంజిన్ సర్కార్ అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉండి, రాష్ర్టాల్లో బీజేపీ అధికారంలో ఉన్నా.. ఆయా రాష్ర్టాల్లో తెల
రైతును రాజును చేసేందుకు రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా వేల కోట్లు ఖర్చుచేస్తుండగా, రైతును కూలీని చేసేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నది.
గజ్వేల్ ప్రాంతంలోని అడవులు చాలా అద్భుతంగా ఉన్నాయని అటవీ శాఖ ట్రైనీ ఎఫ్ఆర్వోల బృందం కితాబిచ్చింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గంలోని సంగాపూర్, సింగాయపల్లి అటవీ ప్రాంతాలు, గజ్వేల్ అర్బన్ �
పకోడీలు చేసేవాడు పకోడీలే చేయగలడు, పులిహోర చేయలేడు. అలాగే మోసపూరిత రాజకీయాలతో, వంచనతో అధికారంలోకి వచ్చినవాడు ఆ రకమైన
పద్ధతులకే అలవాటు పడతాడు గానీ నిఖార్సైన పద్ధతులు పాటించలేడు.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కేరళ ఉన్నత విద్య, సోషల్ జస్టిస్ మంత్రి ఆర్.బిందు కొనియాడారు.
రైతుబంధు, రైతుబీమాతోపాటు ఇక్కడి పథకాలన్నీ దేశవ్యాప్తం చేసి.. దేశం పురోభివృద్ధి సాధించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.
రైతు.. రైతులా ఉన్నంత కాలం కష్టాలు తప్పవు. నష్టాలు వదలవు. అదే భూమి, అదే విత్తు, అదే ఎరువు, అదే కోత, అదే ధర. కానీ, వ్యూహం మారాలి. పక్కా వ్యాపారవేత్తలా ఆలోచించాలి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన మంగళపెల్లి న�