Minister Sirnivas Goud | దివిటిపల్లిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఐటీ టవర్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మే 6న ప్రారంభంకానుంది. ఈ మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేయాల
TS Schools | రాష్ట్ర ప్రభుత్వం 202324 విద్యాసంవత్సరంలో పుస్తకాల పంపిణీకి ముందస్తు చర్యలు చేపట్టింది. పాఠశాలలు ప్రారంభమయ్యే తొలిరోజు జూన్ 12న ఉచిత పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందజేయడానికి సిద్ధమైంది. రాష్ట్రం�
Corona virus | తొర్రూరు, ఏప్రిల్18: మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. పాఠశాలలో మొత్తం 172 మంది విద్యార్థులు, 39 మంది బోధన, బోధనేతర సిబ్బందికి ర్యాపిడ్ టెస్టులు చేయ�
Hyderabad | నానక్రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో హైదరాబాద్ నగర జీవ వైవిధ్య సూచీ (సిటీ బయోడైవర్సిటీ ఇండెక్స్)ను ఆయన విడుదల చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ దేశంలో ప్రత్యేకంగ�
ప్రపంచానికి కాకతీయులే దిక్సూచి అని పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. 800 ఏండ్లనాడే వారు అవలంబించిన టెక్నాలజీ సైన్స్కు సైతం సవాల్గా మారిందని అన్నారు.
ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్ బాలి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం విశాఖపట్నంలో తుదిశ్వాస విడిచారు. మంగళవారం ఉదయం వైజాగ్లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. బాలి అసలు పేర
తక్కువ పెట్టుబడితో అరుదైన రకాల పుచ్చకాయ పంటలు సాగుచేస్తూ ఆదర్శంగా నిలస్తున్నాడు జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన యువరైతు బండారి వెంకటేశ్. తనకున్న 9 ఎకరాల్లో తన భార్య బండారి �
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సుస్థిర పాలన అందిస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మే
Telangana Secretariat | వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి నూతన సచివాలయం నుంచే పరిపాలన సాగనున్నది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సచివాలయం పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ప్రస్తుతం ఆయా శాఖలకు కేటాయించిన గదుల్లో ఫర్నిచర్, క
వరుస సెలవుల తరువాత తొలిరోజు తరహాలోనే రెండోరోజు (మంగళవారం) కూడా ఆంధ్రా, తెలంగాణలోని ఆయా జిల్లా ల నుంచి సుమారు 60 వేల బస్తాల మిర్చి పంటను రైతులు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని మిర్చియార్డుకు తీసుకొచ్చారు.