తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సంక్షేమా నికి పెద్దపీట వేస్తున్నది. మహిళలు అన్ని రంగాల్లో రా ణించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. మహి ళలకు వడ్డీలేని రుణాలు అందించి వారి ఆర్థిక పరిపుష�
గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎంపీ సంతోష్కుమార్ అన్నారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర�
పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పథకాలు అమలు చేస్తున్న మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కోరారు. సోమవారం ని�
తెలంగాణ ప్రగతిని అడ్డుకునేందుకు కేంద్రం అన్ని విధాలా ప్రయత్నిస్తున్నది. చిన్న రాష్ట్రమైనప్పటికీ దేశానికి దిక్సూచిగా మారటంతో కక్షసాధింపు చర్యలకు దిగుతున్నది. బీజేపీ పాలిత రాష్ర్టాలతో పోలిస్తే తెలంగా�
రాష్ట్ర వ్యవసాయరంగ అభివృద్ధి ప్రత్యేక గుర్తింపు దక్కింది. వ్యవసాయరంగానికి సంబంధించి జీ-20 సన్నాహక సదస్సును తెలంగాణ వేదికగా నిర్వహించనున్నారు. ఈ సదస్సు రాష్ట్రంలో నిర్వహించటం..వ్యవసాయరంగ అభివృద్ధికి ని�
తెలంగాణపై కేంద్ర వివక్షను కొనసాగిస్తునే ఉన్నది. నిధుల రూపంలో రావాల్సిన వాటాల్లోనూ తెలంగాణకు అందాల్సిన వాటిపై కొతను విధిస్తూనే ఉన్నది. తెలంగాణకు పన్నుల్లో వాటా కింద రూ.2,486 కోట్లు విడుదల చేసింది కేంద్రం.
Minister Harish Rao | సీఎం కేసీఆర్ జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీ లక్ష్యం దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణలో 60 సంవత్సరాల్లో మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చే�
Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారిని విజయవాడ శృంగేరి అనుబంధ పీఠం శివగంగ పీఠాధిపతి పురుషోత్తమ భారతీస్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు స్వామికి పూ�
Southwest Monsoon | నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. కర్ణాటక, తమిళనాడులోని, ఏపీలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలోకి వచ్చే వారం ప్రవేశించే అవక
Telangtana | హైదరాబాద్ : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మొత్తం 5,204 స్టాఫ్నర్సుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింద�
CM KCR | ధరణి వెబ్పోస్టల్ ఉంది కాబట్టే రాబంధులు, పైరవీకారులు లేరని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి సోమవారం పర్యటించారు. పర్యటలో భాగంగా మొదట మొద�
CM KCR | జోగులాంబ గద్వాల : గట్టు ఎత్తిపోతల పూర్తయితే గద్వాల వజ్రపు, బంగారు తునక అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. గద్వాల జిల్లాకు మెడికల్ కాలేజీ కూడా రాబోతుందని కేసీఆర్ తెలిపారు. జోగ�