నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీటీఎస్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి రూ.14 లక్షలు చోరీ చేశారు. దుండగులు ఆదివారం తెల్లవారుజామున ఏటీఎం కేంద్రం లోకి చొరబడ్డారు. ముందుగా సీసీ కెమ�
వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. ఆదిలాబాద్ జిల్లా లో జరిగిన ఒకే ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రెండు ప్రమాదాల్లో ముగ్గురు, మహబూబాబాద�
తెలంగాణ సాహిత్యానికి ఎనలేని చరిత్ర ఉన్నదని, ఆ సాహిత్య పరంపర గోరటి వెంకన్నతోపాటు ఇక ముందూ కొనసాగనుందని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మొట్టమొదటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సు�
క్రిస్మస్ వేడుకలను ఆదివారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డితోపాటు పట్టణాలు, గ్రామాల్లోని చర్చిల్లో క్రైస్తవులు ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేసి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
క్రీడలు, క్రీడాకారులను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని, అందులో భాగంగా ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తున్నారని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడి అన్నారు.
Pilot Rohith Reddy | బీజేపీ కుట్రలను బయటపెట్టినందుకే తనకు ఈడీ నోటీసులు జారీ చేసిందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ఆరోపించారు. తెలంగాణభవన్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ జాతీయ నాయకులు నోటీసులు వెళ్�
Errabelli Dayakar rao | ఏసుక్రీస్తు పుట్టిన రోజును క్రిస్మస్ పర్వదినంగా ప్రపంచమంతా అత్యంత ఘనంగా జరుపుకొంటున్న సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు
Koppula Eshwar | క్రైస్తవ సోదరులకు ముఖ్యమైన పండగ క్రిస్మస్ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు జన్మించిన ఈ శుభ దినాన అందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని
నిజామాబాద్కు వచ్చేటప్పుడు హైదరాబాద్ను చూస్తుంటే మరికొద్ది కాలంలోనే మనదేశం విశ్వగురువుగా మారటం తథ్యమని అనిపించింది. జై జవాన్ జై కిసాన్ అన్న నినాదం అందరూ ఇస్తారు.
ఉపాధ్యాయుల ప్రమోషన్ల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని, త్వరలోనే ఆకాంక్ష నెరవేరుతుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు.