జాతీయ పంచాయతీ అవార్డుల్లో సత్తా చాటడంతో తెలంగాణ మాడల్ మరోమారు దేశం ముందు ఆవిష్కృతమైంది. మొత్తం 46 పురస్కారాల్లో 13 మనకే లభించగా, వాటిలో నాలుగు క్యాటగిరీల్లోనూ మొదటి ర్యాంకులను తెలంగాణ గ్రామాలే కైవసం చేసు
Jangaon Medical College | సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం తెలంగాణలో జిల్లా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా జనగామ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయగా.. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) మంగళవారం అనుమతి ఇచ�
KCR | నిర్మల్ అర్బన్ : దేశంలోనే నంబర్ వన్ సీఎంగా కేసీఆర్ నిలిచారని, అన్ని మతాలకు సమప్రాధాన్యం ఇస్తున్నారని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. నిర్మల్ పట్టణ శివారులో రూ.5.35 కోట్లతో కొత్తగా నిర్మ�
TS CETs | హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో, ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉమ్మడి ప్రవేశ �
Srinivas Goud | హైదరాబాద్ : అమెరికాలో జరిగిన ఓపెన్ కరాటే చాంపియన్షిప్లో హైదరాబాద్ పోకో మార్షల్ ఆర్ట్స్ టీమ్కు చెందిన నలుగురు క్రీడాకారులు పథకాలు సాధించారు. ఈ సందర్భంగా ఆ నలుగురు క్రీడాకారులను రాష
KTR | హైదరాబాద్ : హైదరాబాద్ విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా ఉందని.. దేశంలోని ప్రజలు అంతా తమ ఇంట్లో ఉన్నట్లు భావిస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గత తొమ్మిదేండ్లలో సాంకేత
KTR | హైదరాబాద్ : జాతీయ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. ప్రజోపయోగ కార్యక్రమాల అమలులో దేశంలోని ఇతర రాష్ర్టాల కన్నా తెలంగాణ ముందంజలో ఉన్నట్టు మరోసారి వెల్లడైంది. మొత్తం 46 అవార్డుల్లో తెలంగ
CM KCR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డికి తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు
Minister Harish Rao | తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. కేంద్రం ప్రారంభించిన ఎయిమ్స్లో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి లేదని విమర్శించారు. చౌటుప్పల్లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణాన�
Choutuppal | చౌటుప్పల్లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి మంగళవారం వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్�
Hyderabad | ఐపీఎల్ 2023లో భాగంగా ఇవాళ సాయంత్రం సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ను చూసేందుకు నగరవాసులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో స్టేడియ�
Nizam Sugar Factory | నిజామాబాద్ జిల్లా బోధన్లో 1937లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ కాలంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ (ఎన్ఎస్ఎఫ్) ఏర్పాటైంది. దీన్ని ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ పర్యవేక్షణలో 15వేల ఎకరాల్లో ఏర్పాటు �