TS LAWCET | హైదరాబాద్ : టీఎస్ లాసెట్ దరఖాస్తుల గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బీ విజయలక్ష్మీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి ఆలస్యం రుసుం లేకుండా ఏప్రిల్ 29వ తేదీ ల
BRS Party | ఛత్రపతి శంబాజీనగర్(ఔరంగబాద్) : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి గ్రామగ్రామాన విస్తృత ప్రచారం చేయడానికి ఔరంగబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గా�
Manjeera Pushkaralu | మెదక్ జిల్లా మెదక్ మండలం పేరూర్ గ్రామ శివారులో గరుడగంగా మంజీరా నదికి 2011లో తొలిసారి పుషరాలు నిర్వహించారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమ సారథి, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్కరాలను ప్రారంభించారు.
Mahabubnagar | మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఐటీ టవర్ను ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే టీఆర్ మే 6న ప్రారంభిస్తారని క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. హైదరాబాద్లోని తన క్యాంప�
Food Crises |ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం ముంచుకొస్తున్నదా? బియ్యం ఉత్పత్తి పడిపోయిందా? ధరలపై తీవ్ర ప్రభావం పడుతుందా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. పలు సర్వేలూ ఇదే రుజువు చేస్తున్నాయి.
Burgampahad | పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ముంపు ప్రభావం ఉంటుందని ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఏండ్లుగా తెలంగాణ సర్కారు పట్టువిడవకుండా చేస్తున్న కృషి ఫలించింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా తె�
Revanth Reddy | టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి పార్టీలో తొలిసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి దెబ్బతో రేవంత్రెడ్డి స్వయంగా నిర్ణయించి ప్రకటించిన నల్లగొండ నిరు�
Saleshwaram | నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని దట్టమైన లోతట్టు ప్రాంతంలో కొలువైన సలేశ్వరం లింగమయ్య స్వామి దర్శన భాగ్యం ఇకనుంచి నిరంతరం కలుగనున్నది. ఏడాదిలో ఎనిమిది నెలల పాటు సఫారీ టూర్లో లింగమయ్య దర్శన�
TS EAMCET | రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్లో ఇంటర్ వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో 18ని జారీ చేశారు. దీంతో ఇక నుంచి ఎంసెట్ మార్కుల ఆధారంగానే ర్యాంకులు కేటాయ�
Hyderabad | రియల్ ఎస్టేట్ రంగంలో విస్తృతమైన పెట్టుబడులు వస్తున్న దరిమిలా హైదరాబాద్ రారాజులా నిలుస్తున్నది. మన మహానగరం.. పారిశ్రామిక పెట్టుబడులతోపాటు రియల్ పెట్టుబడులకు సైతం స్వర్గధామంగా మారింది.
Kalyana Lakshmi | పేదింటి ఆడబిడ్డల పెండ్లి కోసం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులను కేటాయిస్తున్నది. ఈ పథకానికి ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో రూ.2 వేల కోట్లు క
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అవార్డులు ఇచ్చి అభినందిస్తూనే మరో వైపు నిధులు తగ్గించి నీరుగారుస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిష న్ భగీరథ శాఖ ఎర్రబెల్లి దయాకర్రా వు అన్నారు. తొర్రూరు మ�
కరోనా కేసులు పెరుగుతున్నాయి. సున్న స్థాయిలో ఉన్న కేసులు రెండంకెలకు చేరుకున్నాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారి నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ �
Singareni | బొగ్గు ఉత్పత్తితోపాటు.. థర్మల్ విద్యు త్తు, సోలార్ విద్యుత్తు రంగాల్లోనూ రాణి స్తూ రూ.32 వేల కోట్ల టర్నోవర్, రూ.11,665 కోట్ల డిపాజిట్లు, ఏటా రూ.750 కోట్లకుపైగా వడ్డీ రాబడితో పూర్తి ఆర్థిక పరిపుష్టితో ఉన్న స�