Telangana | హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ యాసంగిలో రైతాంగానికి సంపూర్ణంగా అండగా ఉండి, పకృతి వైపరీత్యాలకు ఎదురెళ్లి ధాన్యం సేకరణ చేశామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇవాళ ఒక్క�
Monsoon | రాష్ట్రంలోకి ఇంకా నైరుతి రుతుపవనాలు ప్రవేశించలేదు. ఈ నెల 11వ తేదీన ఏపీలోకి ప్రవేశించి అక్కడే స్తంభించాయి రుతుపవనాలు. వర్షాకాలం వచ్చినా తీవ్రమైన ఎండలతో ప్రజలు సతమతమవుతున్నారు. త�
Koppula Eshwar | కరీంనగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పాలిట ఆపద్భాందవుడు అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం అని పేర్కొన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో రూ. 59,24,500 విలువ
Pocharam Srinivas Reddy | కామారెడ్డి : గ్రామ పంచాయతీలుగా మారిన తాండాల్లో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బాన్సువాడ గ్రామీణ మండలం రాంపూర్ తాండాలోని జగదాంబ ద
TSRTC | హైదరాబాద్ : గ్రామీణ, పట్టణ ప్రయాణికులకు ఆర్థికభారం తగ్గించేందుకు టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం ‘టీ-9 టికెట్’ అందుబాటులోకి తెచ్చ�
DOST | హైదరాబాద్ : రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్ మొదటి విడుత సీట్ల కేటాయింపు చేశారు. మొదటి విడుతలో 73,220 మంది సీట్లు కేటాయించినట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
తెలంగాణ నిన్నటి చీకట్లను చీల్చుకొని వెలుగుల వైపు పరుగులు తీస్తున్నది. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నది. అభివృద్ధిలో అంగలు వేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. స్వపరిపాలన, సుపరిపాలనతో వెల్లి�
వేసవికాలంలో రైతన్నలు కూరగాయలు అధికం గా సాగు చేస్తారు. వేడి వల్ల మొక్కలకు సరైన విధంగా తేమ అందదు. దీనివల్ల మొక్కలు పొడిబారి పెరగకపోవడం, బలహీనంగా మారి దిగుబడులు తక్కువగా వస్తాయి. దీనికి మల్చింగ్ చక్కని పరి�
తెలంగాణ అమలు చేస్తున్న అనేక పథకాలకు సిద్దిపేట స్ఫూర్తి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఆనాడు కేసీఆర్ ఎమ్మెల్యేగా చేపట్టిన కార్యక్రమాలే నేడు పథకాలుగా అమలవుతున్నాయని, దేశానికి స్�
సమైక్య రాష్ట్రంలో అరకొర నిధులతో పట్టణాభివృద్ధి కుంటుపడగా స్వరాష్ట్రంలో నిధుల వరదతో ఆర్మూర్ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. స్థానిక ఎమ్మెల్యే జీవన్రెడ్డి కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి ఆర్మూర్ల�
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్మోడల్గా నిలిచిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖ�
రాష్ట్రంలోని చిన్న వ్యాపారులకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో పెద్ద ప్రయోజనాన్నే అందిస్తున్నది. తెలంగాణలోని దాదాపు 17వేల వ్యాపారులు మీషోలో నమోదు చేసుకున్నట్టు గురువారం ఆ సంస్థ తెలియజేసింది.
కేం ద్ర ప్రభుత్వం నిర్వహించే సర్వేల్లో ఎం పిక కాబడే ఉత్తమ గ్రామ పంచాయతీ లు, ఉత్తమ పట్టణాలు, ఉత్తమ జిల్లాలన్నీ తెలంగాణలోనే ఉంటున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో కేంద్రం చేపడుతున్న సర్వేలో రాష్ట్రంలోని నగ