Gajwel | సిద్దిపేట : గతుకుల గజ్వేల్ను బతుకుల నిలయంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. గజ్వేల్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ
Telangana | హైదరాబాద్ : ఉద్యోగ, ఉపాధి అవకాశాలకై విదేశాలకు వెళ్లే వారు ఏవిధమైన మోసాలకు గురికాకుండా తెలంగాణా పోలీస్ శాఖ విస్తృత చర్యలు చేపట్టిందని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్
Siddipet | బైక్ కొనుక్కునే స్థోమత లేక ఓ చిరువ్యాపారి తన సైకిల్ను బ్యాటరీ సైకిల్గా మార్చుకొని దర్జాగా ప్రయాణం చేస్తున్నాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్షీపూర్ గ్రామానికి చెందిన పప్పా చంద్రం చిరువ్య
NIMS | పేద ప్రజల దవాఖాన నిమ్స్కు మహర్దశ పట్టనున్నది. ప్రభుత్వ వైద్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, నిమ్స్ను భారీగా విస్తరించాలని నిర్ణయించినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు.
Petrol Bunk | సివిల్ సైప్లె కార్పొరేషన్ పెట్రోల్ బంక్ల వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నది. అదాయాన్ని పెంచుకునే మార్గాలపై దృష్టి సారించిన ఆ సంస్థ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకో పెట్ర�
Vizag Steel Plant | ప్రైవేటీకరణే ఏకైక మంత్రంగా పనిచేస్తున్న మోదీ సర్కారు.. తాను పట్టిన పట్టు సాధించేందుకు ఎంతదూరమైనా వెళ్తున్నది. ఎంతదూరమంటే ప్రైవేటీకరణ జాబితాలో ఉన్న సంస్థలను మరో ప్రభుత్వరంగ సంస్థగానీ, రాష్ట్ర ప్�
పచ్చని చెట్లు-ప్రగతికి మెట్లు అనే నినాదాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎత్తుకుంది. చెట్లు లేకపోతే మనుషులు, పశుపక్షాదులు, జీవరాసులకు మనుగడ లేదని భావించిన సీఎం కేసీఆర్, పల్లెలను వనాలుగా మార్చేందుకు హరితహారం కార�
Telangana | సామాజిక వాస్తవాలను అర్థం చేసుకోలేని కొందరు ఉచితాలంటూ అనుచితంగా మాట్లాడొచ్చుగానీ, సంక్షేమ కార్యక్రమాలు పేదల బతుకుల్లో వెలుగులు పూయిస్తాయి. వారికి కొండం త భరోసాను, ఆర్థిక ఆసరాను కల్పిస్తాయి. జీవ న స్�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీర్కూర్ మండలంలోని దామరంచ గ్రామంలో గురువారం ఆయన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డ
కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం 9 ఏండ్లలోనే ఎంతో అభివృద్ధి సాధించిందని మహారాష్ట్రకు చెందిన రైతు సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుత నిర్మాణ
భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలంలోని మర్కోడు- పెద్దూరు మధ్య జల్లేరువాగు ఇదీ. పెద్దూరు అవతల సందిబంధం, చీమల గుంపు, నడిమిగూడెం, బోడాయి కుంట, ఈదుళ్ల, అడవిరామవరం, జాకారం, లొద్దిగూడెం అనే గిరిజన గ్రామాలు ఉంటాయి. �
ఏండ్ల తరబడి చేసిన పోరాటాలు, ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. తొమ్మిదేండ్లుగా తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ దేశం ముందు తలెత్తుకొని నిలబడింది. ఇప్పుడు దేశానికి తెలంగాణ అనేక అంశాల పట్ల ఒక మార్గదర్శక�
రక్షణరంగంలో ‘ఆత్మనిర్భర్ భారత్' అంటూ ఊదరగొట్టిన మోదీ సర్కారు.. ఇప్పుడు ఆ రంగాన్నే నిర్వీర్యం చేస్తున్నది. దేశ రక్షణలోనే అత్యంత కీలకమైన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల (ఓడీఎఫ్)ను ప్రైవేటీకరించేందుకు కుట్ర పన�
DGP Anjani Kumar | శాంతిభద్రతల విషయంలో రాజీపడబోమని, ప్రజల భద్రత.. రక్షణ తమకు రెండు కండ్లు అని డీజీపీ అంజనీకుమార్ చెప్పారు. ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడమే రక్షకభటులుగా తమ బా�
సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరుతూ ఆ ఫ్యాక్టరీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు గురువారం హైదరాబాద్లో మెదక్ ఎంపీ కొత�