జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ కోరింది. శనివారం సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఖైరతాబాద్లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సం
TS RTC | ప్రజా రవాణా వ్యవస్థను ప్రజల ముంగిటకు తీసుకెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TS RTC) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ వైపు ప్రజలను ఆకర్షించేందుకు పల్లెల్లో బస్ ఆఫీసర్ల ని�
Harish Rao | సిద్దిపేట : జిల్లా కేంద్రమైన సిద్ధిపేట సూఫీ మసీదు ఆవరణలోని ఈద్గా వద్ద పవిత్ర రంజాన్ పండుగ వేడుకల్లో రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో అలై బలై తీసుకుని రంజాన్
ముస్లిం సోదరులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) రంజాన్ (Ramadan) శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నిరంతరం కృషి చే�
KCR | కేంద్రంలోని మోదీ సర్కారు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో నిర్వీర్యం చేస్తుంటే.. తెలంగాణలోని కేసీఆర్ సర్కారు వాటి పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్నది. జల విద్యుత్తు, గ్యాస్ ఆధారిత విద్యుత్త�
Artisan | విద్యుత్తు సంస్థల్లో పనిచేసే ఆర్టిజన్లు 2016 వరకు కాంట్రాక్టు ఉద్యోగులు. వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది. విద్యుత్తు సంస్థల యాజమాన్యాలకు, ఉద్యోగులకు మధ్యన కాంట్రాక్టర్ ఉండేవాడు. దీంతో కాంట్రాక
Telangana | ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల్లో గాయపడినవారిని వేగంగా దవాఖానకు చేర్చడం, అక్కడ అంతే వేగంగా చికిత్స అందించడం ఎంతో ముఖ్యం. దీంతో సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనం మేరకు రాష్ట్రంలో ట్రామా కేర్ సేవలను మరింత వ�
Manjeera Pushkaralu | మంజీరా నది పుష్కరాలకు సిద్ధమైంది. మెదక్ మండలం పేరూరు గ్రామ సమీపంలోని గరుడగంగ సరస్వతీ మాత ఆలయం వద్ద నేటి నుంచి 12 రోజుల పాటు నిర్వహించనున్న వేడుకలకు అధికారులు, ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశా
వీధివ్యాపారులకు రుణాలు అందించటంలో దేశంలోనే తెలంగాణ ముందంజలో కొనసాగుతున్నది. మూడో విడతలోనూ రాష్ట్రమే ముందున్నది. ఇప్పటి వరకు మూడు విడతల్లో రూ.725 కోట్లను వీధివ్యాపారులకు రుణాల రూపంలో అందించారు. మొదటి విడ�
ప్రయాణికులతో మర్యాదగా మెలగాలని కండక్టర్లకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. కండక్టర్లు, డ్రైవర్లే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని డిపోల్లో కండక్టర్లకు టీఎస్ఆర్ట
దేశ రాజధాని ఢిల్లీని మించి హైదరాబాద్ అన్నిరంగాల్లో అగ్రస్థానం దిశగా దూసుకువెళ్తున్నది. నీటికి కటకట, కాలుష్య కోరల్లో చిక్కుకుని హస్తిన తల్లడిల్లుతుంటే... హైదరాబాద్ పచ్చదనంలో అంతర్జాతీయ అవార్డు దక్కిం
ఉపాధి హామీ ఉద్యోగులకు పేసేల్ వర్తింపజేయాలని ఏపీవోల సంఘం నేతలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును కోరారు. ఈ మేరకు శుక్రవారం మంత్రుల నివాసంలో ఆయనకు వినతిపత్రం అందజేశారు.